2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోను తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో విడుదల చేశారు. 2024 అధికారంలోకి రాగానే విశాఖ నుంచి పాలన ప్రారంభిస్తామని తన ఎన్నికల మేనిఫెస్టో ద్వారా ప్రకటించారు. పెట్టుబడులను ఆకర్షించడానికి ఆంధ్ర రాష్ట్రంలో సరైన ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది విశాఖనే అని మరోసారి స్పష్టం చేశారు. ముందు నుంచి చెబుతున్నట్లుగా అమరావతి శాసన రాజధానిగా కొనసాగుతుందని కర్నూలును న్యాయ రాజధానిగా […]
మొత్తం జనాభాలో కనీస 50% దళితులు ఉండి లేదా ఆ దళితుల జనాభా 500 కు పైగా ఉన్నా ఆవాసాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 2024 మేనిఫెస్టోను సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో విడుదల చేసిన సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయనేమన్నారంటే.. ఎస్సీలకు డీబీటీ ద్వారా ఈ ఐదేళ్లలో రూ. 45,412 కోట్లు ఇవ్వగలిగాం. నాన్ డీబీటీ ద్వారా మరో […]
ప్రతీ నియోజకవర్గంలో యువత ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి ప్రతీ నియోజకవర్గంలో ఒక స్కిల్ హబ్ నెలకొల్పుతామని సీఎం జగన్ వెల్లడించారు. ఇంకా ఆయనేమన్నారంటే.. ఆయన మాటల్లోనే.. రాష్ట్రంలో స్కిల్ మీద ప్రత్యేకమైన ధ్యాస, శ్రద్ధ పెట్టబోతున్నాం. ప్రతి నియోజకవర్గం ఒక యూనిట్ కింద తీసుకొని అక్కడ ఒక స్కిల్ హబ్ నెలకొల్పుతాం. ఆ స్కిల్ హబ్ ద్వారా ఐటిఐ, డిప్లమో, పాలిటెక్నిక్ డ్రాప్ అవుట్స్ ముగ్గురిని కలిపి ఒకే ప్లాట్పాంలోకి తీసుకువచ్చి, ఒక స్కిల్ హబ్ గా […]
ఐపీఎల్ 2024లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. ఈ ఐపీఎల్ లో వరుస విజయాలతో రాజస్థాన్ రాయల్స్ దూసుకుపోతుంది , ఈ విజయంతో రాజస్థాన్ ఎనిమిదవ విజయాన్ని నమోదు చేసుకుని ప్లే ఆఫ్ కి చేరువైంది . ఈ మ్యాచ్లో టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 196 పరుగుల భారీ స్కోరు […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోవడానికి కారణం తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, అప్పటి సీఎం నల్లారి కిరణ్కుమార్రెడ్డి అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరూ పార్లమెంట్ అభ్యర్థి వేణుంబాక విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. రెండు రోజుల క్రితం రాయలసీమ జిల్లాలో బాబు, నల్లారి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సమయంలో ఇష్టానుసారంగా మాట్లాడారు. శనివారం నెల్లూరులోని 8వ డివిజన్లో ప్రచారం చేసిన విజయసాయిరెడ్డి మాజీ సీఎంల వ్యాఖ్యలపై స్పందించారు. కిరణ్కుమార్రెడ్డి, చంద్రబాబు కలిసి తమ స్వార్థం కోసం రాష్ట్ర […]
ఐపీఎల్ 2024లో భాగంగా ముంబాయితో జరిగిన మ్యాచ్ లో 10 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 257 పరుగుల భారీ స్కోరు సాధించింది. యువ స్టార్ ఓపెనర్ జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్ 27 బంతుల్లో 84 పరుగులు (11 ఫోర్లు, 6 సిక్స్ లు ) మెరుపు అర్ధ శకతంతో రెచ్చిపోయాడు. ఢిల్లీకి భారీ స్కోరుకు మంచి […]
2024 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల సందర్భంగా సీఎం జగన్ పలు కీలక వ్యాఖ్యలు చేసారు. అమలు చేయగలిగే హామీలను మాత్రమే మేనిఫెస్టోలో పెట్టామని, గతంలో కొనసాగించిన నవరత్న పథకాలను విశ్వసనీయతతో అమలుచేశామని వాటినే తిరిగి రెట్టింపు సంక్షేమాన్ని అందిస్తూ కొనసాగిస్తామని వెల్లడించిన సీఎం జగన్ తాను అందించబోయే పథకాలను వివరించే ప్రయత్నం చేశారు. ఆయన ఏమన్నారంటే.. రైతన్నలకిచ్చే రైతు భరోసా సొమ్ము ఇప్పటికే 2019లో మనం చెప్పిన మేనిఫెస్టోలో రైతన్నలకు రూ.50 వేలు ఇస్తాం […]
సీఎం జగన్ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగనన్న అమ్మ ఒడి నా పెట్ ప్రాజెక్ట్ అని సీఎం జగన్ వెల్లడించారు. సీఎం వైయస్ జగన్ ఏమన్నారంటే…ఆయన మాటల్లోనే.. ప్రతి స్కీమ్కు సంబంధించి డెప్త్ లోకి పోయే అంశాలు లోపల ఉంటాయి. మహిళలు.. నా అక్కచెల్లెమ్మలు.. వీళ్లకు సంబంధించి ఒకసారి గమనించినట్లయితే వైయస్సార్ చేయూత. ఈ కార్యక్రమం ఇంతకు ముందు రూ.75 వేలు ఉండేది. […]
సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన మేనిఫెస్టోని అన్ని వర్గాలు స్వాగతించాయి. వైఎస్సార్సీపీ చేయగలిగిందే చెప్పిందనే అభిప్రాయం వ్యక్తమైంది. స్పీకర్ తమ్మినేని సీతారామ్ మేనిఫెస్టోపై స్పందించారు. వైఎస్సార్సీపీ విధానాలు సంస్కరణల దిశగా ఉన్నాయి. ప్రజలను కష్టాల నుంచి బయట పడేయడం జగన్కే సాధ్యం. విశాఖపట్నంను క్యాపిటల్ సిటీగా ప్రకటించడం సంతోషం. ఉత్తరాంధ్ర ప్రజలతోపాటు అంతా విశాఖ రాజధాని కావాలని కోరుకుంటున్నారు. టీడీపీలాగా సాధ్యం కానీ హామీలు ఇవ్వలేదు. మంత్రి బొత్స సత్యనారాయణ ఇలా స్పందించారు. మేనిఫెస్టో మాకు భగవద్గీత, […]
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో గెలుపు కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ఓటమి భయంతో పిచ్చిపిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడితో కలిసి ఎన్నికల ప్రచారం చేస్తూ ఇక్కడికి అప్పుడప్పుడు వస్తున్నాడు. పూర్తి బాధ్యతలను తన అన్న నాగబాబుకు అప్పగించాడు. పిఠాపురంలో కొద్దిరోజులుగా మెగా మిడిల్ బ్రదర్ ఓవర్షాన్ ఎక్కువైపోయింది. నోటికి అడ్డూఅదుపు లేకుండా మాట్లాడుతున్నాడు. స్థానికంగా అంశాలపై అవగాహన లేకుండా వైఎస్సార్ కాంగ్రెస్పై బురద వేయాలని చూస్తున్నాడు. చంద్రబాబు ఇచ్చిన డబ్బు, డొనేషన్ల రూపంలో […]