ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్ ప్రక్రియ ముగిసింది. కొన్ని చోట్ల కూటమికి రెబల్ అభ్యర్థులుగా పోటిలో నిలిచి ఉన్నారు. యలమంచిలిలో జనసేన తరపున సుందరపు విజయ్ కుమార్ పోటిలో వున్నారు. విజయ్ కుమార్ మత్స్యకార వర్గానికీ చెందిన పుడిమడక గ్రామ వాసయిన ఎర్రిపల్లి కిరణ్ మీద హత్య యత్నం చెయ్యడంతో పాటు మత్స్యకార వర్గాల మీద దాడులు చేశారు, దీనితో విజయ్ కుమార్ పై రెబల్ అభ్యర్థిగా మత్స్యకార నేత ఎర్రిపల్లి కిరణ్ నామినేషన్ వేశారు. కిరణ్ […]
సకల వసతులతో ఐదు ప్రభుత్వ ఆసుపత్రులు పూర్తయ్యాయి, పన్నెండు ఆసుపత్రులు మరో రెండేళ్లలో పూర్తి కాబోతున్నాయి; దశాబ్దాల నాటి ఉద్దానం సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికింది; రాష్ట్ర వ్యాప్తంగా పదివేలకు పైగా విలేజ్ క్లినిక్కులు ప్రారంభమయ్యాయి; ‘నాడు – నేడు’ కింద దాదాపు పన్నెండువేల ఆసుపత్రుల రూపురేఖల మారాయి; 58 వేల వైద్య సిబ్బంది నియామకం జరిగింది; ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష వంటి పథకాలు విజయవంతంగా నడుస్తున్నాయి. ‘ఆరోగ్య శ్రీ’ కార్డు ఉన్న వారికి అవసరాన్ని […]
‘కేంద్రంలో మళ్లీ అధికారం ఎన్డీఏదే. రాష్ట్రంలో కూటమి విజయం సాధిస్తుంది. చంద్రబాబు నాయుడు, మా తమ్ముడు పవన్ కళ్యాణ్ సిఫార్సుతో నేను ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ అయిపోతా. అనకాపల్లి ఎంపీ సీటు వదులుకున్నందుకు నేను పెద్ద పోస్టుకే వెళ్తా..’ అంటూ మెగా మిడిల్ బ్రదర్ కొణిదల నాగబాబు ఊహా లోకంలో తేలిపోతున్నట్లు తెలిసింది. నాగబాబుకు మొదటి నుంచి రాజకీయంగా ఆకాంక్షలు ఎక్కువగానే ఉన్నాయి. కాకపోతే గతంలో పోటీ చేసి దారుణంగా ఓడిపోయాడు. ఈదఫా ఎన్నికల్లో ఎలాగైనా […]
ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో టీడీపీలో నివురుగప్పిన నిప్పులా వున్న బేధాభిప్రాయాలు రోజు రోజుకి బద్దలవుతూనే వున్నాయి. నంద్యాల జిల్లాలో టీడీపీలో నాయకుల మధ్య వున్న గొడవలు నామినేషన్ సంధర్భంగా బయటపడ్డాయి. నంద్యాల ఎంపీ అభ్యర్థి కూటమి తరపున బైరెడ్డి శబరి పోటిలో వున్నారు, తను టీడీపీలో చేరి నంద్యాల ఎంపీ టికెట్ ఖరారు చేసే సందర్భంలో తన పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి అసెంబ్లీ అభ్యర్థికి 7కోట్లు ఎన్నికల ఖర్చులకు ఇచ్చే విధంగా టీడీపీ పార్టీ పెద్దలు […]
2024 సార్వత్రిక ఎన్నికలకు మరి కొన్ని రోజుల ఉన్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆఖరి విడత ప్రచారం కోసం సిద్ధం అయ్యారు. తొలి విడతగా సిద్ధం పేరుతో రీజియన్ల వారీగా నాలుగు సభలు నిర్వహించారు, సిద్ధం పేరుతో జరిగిన సభలను తన కార్యకర్తలను ఉద్దేశిస్తూ చేపట్టిన తొలి విడత ప్రచారం కార్యక్రమం. సిద్ధం సభలో ముగిసిన వెంటనే మేమంతా సిద్ధం బస్సు యాత్ర పేరిట రాష్ట్ర మొత్తం 22 […]
ఎన్నికలలో కీలక ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ ఈ రోజుతో ముగిసింది. కానీ వైఎస్ఆర్సిపి ఇంకా ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టోని విడుదల చేయలేదు. వైఎస్ఆర్సీపీ మ్యానిఫెస్టోలో ఏమి ఉంటుందిని ఇటు ప్రజలు , అటు ప్రతిపక్ష పార్టీల సభ్యులు ఎదురుచూస్తున్నారు. టిడిపి ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఒక బాగాన్ని ప్రకటించింది. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు అంటూ ఎన్నికల మేనిఫెస్టో తీసుకొని వచ్చి అధికారంలోకి వచ్చిన వైఎస్ […]
ఏపిలో నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్ధులు తమ నామినేషన్ అట్టహాసంగా వేశారు వారితో పాటు కొన్ని నియోజకవర్గాల్లో ఆయా పార్టీల కీలక నాయకులు స్వతంత్రులుగా పోటీలో నిలిచి తమ అభిమానులు వెంటరాగా కోలాహలంగా తమ నామినేషన్ లను దాఖలు చేశారు. అలాంటి నియోజకవర్గాల్లో ఒకటి ఉండి నియోజకవర్గం. ఇక్కడ కూటమి తరుపున టీడీపీ నుండి ఏపీ లోనే అత్యంత వివాదాస్పదుడైన రఘు రామ కృష్ణంరాజు పోటీలో వున్నారు. అయితే ఇదే ఉండి నుండి […]
ఆంధ్ర ప్రదేశ్ లోఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో తాము విజయం సాధించడం కష్టమేనని ప్రతిపక్ష పార్టీ నేతలు భావిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సిద్ధం, మేమంతా సిద్ధం బస్సు యాత్రలకు అశేష జనాధారణ పొందడమే దీనికి సంకేతంగా చెప్పవచ్చని ప్రతిపక్ష పార్టీ నాయకులు అనుకుంటున్నారు. రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన బస్సుయాత్రకు ప్రజల నుంచి విశేష […]
2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు యుద్ధ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఆయా రాజకీయ పార్టీల ప్రచార కార్యక్రమాలు వాడివేడిగా సాగుతున్నాయి. మరొక 18 రోజుల్లో జరగనున్న ఈ ఎన్నికలు ప్రత్యర్థి పార్టీల మధ్య పోటీని పెంచుతున్నాయి. ప్రజలకు చేరువకావడం కోసం తమ పార్టీ విధి విధానాలను ప్రజలకు తెలియజేయడం కోసం అనేక రకాల కార్యక్రమాల ద్వారా ఆయా పార్టీల నేతలు ప్రజల ముందుకు వస్తున్నారు. గత నెలలో […]
చంద్రబాబు ఒక కరుడుకట్టిన రాజకీయవాది. తనకి కుటిల రాజకీయం తప్ప మరొకటి తెలియదు. ప్రతీ పనిలోను, ప్రతీ అడుగులోనూ రాజకీయం మాత్రమే చూసే చంద్రబాబుకి మరొక సెంటిమెంట్ అంటూ ఏమీ ఉండదనేది జగమెరిగిన సత్యం , తాను అధికారంలోకి రావడం కోసం ప్రజలనే కాదు దేవుడిని సైతం వాడేసుకుంటాడని చంద్రబాబు రాజకీయ ప్రయాణం చూసిన వాళ్లు ఇట్టే చెప్పేయవచ్చు. చంద్రబాబు ప్రజలు సెంటిమెంటుని పక్కన పెట్టి పుష్కరాల పేరిట గుడులు కూల్చి టాయిలెట్స్ కట్టించినా, ఫోటో షూట్లు […]