జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ..

సకల వసతులతో ఐదు ప్రభుత్వ ఆసుపత్రులు పూర్తయ్యాయి, పన్నెండు ఆసుపత్రులు మరో రెండేళ్లలో పూర్తి కాబోతున్నాయి; దశాబ్దాల నాటి ఉద్దానం సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికింది; రాష్ట్ర వ్యాప్తంగా పదివేలకు పైగా విలేజ్ క్లినిక్కులు ప్రారంభమయ్యాయి; ‘నాడు – నేడు’ కింద దాదాపు పన్నెండువేల ఆసుపత్రుల రూపురేఖల మారాయి; 58 వేల వైద్య సిబ్బంది నియామకం జరిగింది; ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష వంటి పథకాలు విజయవంతంగా నడుస్తున్నాయి. ‘ఆరోగ్య శ్రీ’ కార్డు ఉన్న వారికి అవసరాన్ని […]