ఎన్నికల నేపథ్యంలో అనేక సర్వే సంస్థలు ఏపీలో సర్వేలు చేస్తూ వాటిని రిలీజ్ చేస్తూ వున్నారు. అలా జాతీయ సర్వే సంస్థ చాణక్య సర్వే ఓనర్ పార్థ దాస్ వెస్ట్ గోదావరి సర్వే చేసి వాటి తాలూకు వివరాలను నిన్న తన ఎక్స్ ద్వారా పంచుకున్నారు. వెస్ట్ గోదావరిలో మహిళల్లో వైఎస్సార్సీపీ కి తిరుగులేని ఆధరణ ఉన్నదని అలాగే పురుషుల్లో కూటమికి ఆధరణ వున్నది అని ప్రకటించారు. చాణక్య సర్వే వెస్ట్ గోదావరి జిల్లాలో మొత్తం సేకరించిన […]
నేడు సీఎం జగన్ పశ్చిమగోదావరి, విశాఖపట్నం జిల్లాలలో పర్యటించనున్నారు. తొలుత భీమవరంలో వైఎస్ఆర్సీపీ నేత గుణ్ణం నాగబాబు కుమారుడి వివాహ వేదికకు హాజరై, అనంతరం విశాఖపట్నం వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు కుమారుడి వివాహ వేడుకలకు సీఎం జగన్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 29న కృష్ణా జిల్లా పామర్రులో జరగాల్సిన సీఎం జగన్ పర్యటన వాయిదా పడింది. పర్యటనలో భాగంగా మధ్యాహ్నం 2 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి […]
2014లో నవ్యాంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి అయిన తర్వాత బాబు పశ్చిమగోదావరి జిల్లాకు కూడా ఎన్నో హామీలను ఇచ్చాడు. కానీ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా కాలం గడిపేశారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను ఒక్కసారి పరిశీలిస్తే.. – నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ – ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ మరియు క్రాఫ్ట్స్ – నరసాపూర్ పోర్టు – తాడేపల్లి గూడెం విమానాశ్రయము – సిరామిక్ పరిశ్రమ – ఆయిల్పామ్ పరిశ్రమ – పర్యాటక కేంద్రంగా కొల్లేరు […]