ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో విశాఖ ఒక దిక్సూచిగా నిలువనుంది. 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్రెడ్డి నవ్యాంధ్రని అభివృద్ధిలో ముందుకి తీసుకొని వెళ్లాలంటే ఇప్పటికే అభివృద్ధి చెందిన విశాఖ పట్టణాన్ని మరింత అభివృద్ధి పరిచి పెట్టుబడులని ఆకర్షిస్తే ఆంధ్రప్రదేశ్ ముందుకి వెళుతుందని భావించి విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా నిర్ణయించారు. విజన్ విశాఖ పేరుతో నిర్వహిస్తున్న సమావేశానికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో రాష్ట్ర అభివృద్ధితో పాటు విశాఖ […]
‘వచ్చే ఎన్నికల్లో గెలిచాక వైజాగ్లోనే ప్రమాణ స్వీకారం చేస్తా’ విశాఖపట్నంపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంత ప్రేమ ఉందో తెలియజెప్పేందుకు ఈ ఒక్క మాట చాలు. మంగళవారం సీఎం వైజాగ్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల అనంతరం వైజాగ్ నుంచే పాలన సాగిస్తా. ఈ ప్రాంత అభివృద్ధికి అన్ని విధాలుగా కట్టుబడి ఉన్నానని చెప్పారు. నాయకుడి ఆలోచన తప్పుగా ఉంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందదని జగన్ అభిప్రాయపడ్డారు. స్వార్థ ప్రయోజనాల […]
వైజాగ్పై నాడలా.. నేడిలా – నారా లోకేశ్ రెండు నాలుకల ధోరణి
2014 లో నవ్యాంధ్రకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎన్నికైన తర్వాత రాష్ట్రంలో అన్ని జిల్లాలకు లెక్కలేనన్ని హామీలు గుప్పించాడు. విశాఖకు కూడా క్రింద పేర్కొన్న హామీలనిచ్చి ఆ హామీలను బంగాళాఖాతంలో కలిపేసాడు. ఆ హామీలను ఒక్కసారి పరిశీలిస్తే… – మెగా సిటీ – అంతర్జాతీయ విమానాశ్రయము – వీసీఐసీ పారిశ్రామిక వాడ – మెట్రో రైల్ – ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ – ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ట్రేడ్ – మెగా ఐటీ హబ్ – ఎలక్ట్రానిక్స్ […]