ఆంధ్రప్రదేశ్ లో ఎండలు మండిపోతున్న సంగతి తెలిసిందే. మండే ఎండల నుండి ఉపశమనం కలిగిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కురవనున్నాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మార్చి 20 బుధవారం నాడు రాష్ట్రంలోని పలు జిల్లాలలో భారీ వర్షాలు కురవనున్నాయి. ద్రోణి ప్రభావం మేరకు కోస్తాంధ్ర జిల్లాలలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ […]
ఆంధ్రప్రదేశ్లోని తీర ప్రాంత పరిరక్షణకు విశాఖపట్నంలోని డాల్ఫిన్ నోస్పై రీసెర్చ్ సెంటర్ను మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అనుబంధ సంస్థ నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్(ఎన్సీసీఆర్) నిర్మించింది. 5.5 ఎకరాల విస్తీర్ణంలో రూ.62 కోట్ల వ్యయంతో ఎన్సీసీఆర్ సెంటర్ను ఏర్పాటు చేయడంతో పాటు లేబొరేటరీ, పరిశోధన భవనం, వర్క్షాప్, ఆడిటోరియం, సెమినార్ హాల్, గెస్ట్ హౌస్, హాస్టల్, ఇతర భవనాలు కూడా నిర్మించి, ఎర్త్ సైన్స్ విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణ కేంద్రాన్ని కూడా సిద్ధం […]
విశాఖపట్నం అభివృద్ధి విషయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దూరదృష్టితో ఉన్నారు. సోమవారం నాటి పర్యటనలో ఆయన అనేక విషయాలపై స్పష్టత ఇచ్చారు. త్వరలో జరిగే ఎన్నికల్లో గెలవగానే అక్కడే ప్రమాణ స్వీకారం చేస్తానని ప్రకటించారు. తన పాలన వైజాగ్ నుంచే కొనసాగుతుందని ఈ ప్రాంతంపై తనకు ఎంత మక్కువ ఉందో తెలియజెప్పారు. పారిశ్రామిక, వాణిజ్య వర్గాలతో జరిగిన సదస్సులో ‘విజన్ విశాఖ’ డాక్యుమెంట్ ద్వారా వచ్చే ఐదు సంవత్సరాల్లో తను చేయాలనుకుంటున్న పనులను వివరించారు. విశాఖ అభివృద్ధికి […]
ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం శ్రీ వైయస్.జగన్ ఏమన్నారంటే,.విశాఖపట్నాన్ని ఎలా తీర్చిదిద్దాలి? రాష్ట్రానికి విశాఖపట్నం ఎందుకు అవసరం అన్న అంశాలపై మనం చర్చించాల్సిన అవసరం ఉంది.రాష్ట్ర విభజన తర్వాత ప్రస్తుతం ఉన్న విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయాధారిత రాష్ట్రంగా మిగిలిపోయింది. దేశంమొత్తం చూసుకుంటే జీఎస్డీపీలో వ్యవసాయం వాటా 17–18 శాతంగా ఉంది. మన రాష్ట్రంలో అయితే ఇది 35శాతంగా ఉంది.ద్వితీయ, తృతీయ రంగాలు వృద్ధి్ చెందకపోతే రాష్ట్రం కూడా ఆర్ధికంగా నిలబడలేదు. ప్రాథమిక రంగమైన వ్యవసాయరంగంతో పోలిస్తే […]
విశాఖపట్నం పర్యటనలో భాగంగా స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి, సీడాప్ ఆధ్వర్యంలో ఉపాధి పొందిన యువతతో సీఎం జగన్ సమావేశమయ్యారు. యువత నైపుణ్యాభివృద్ధికి సంబంధించి భవిత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. ఇందులో భాగంగా స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ పొందిన యువతీ యువకులకు ఉద్యోగాలు కల్పించడం కోసం వివిధ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయు కుదుర్చుకోనుంది. ఈ సందర్భంగా సమావేశంలో మాట్లాడిన యువత ఏమన్నారంటే.. వారి మాటల్లోనే రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీలో గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీగా సెలక్ట్ అయ్యాను […]
రిషికొండ ప్యాలెస్ లో నరబలి అంటూ నీచమైన ప్రచారానికి టీడీపీ తెర తీసింది. ఇక ఇదే విషయం మీద రాత్రికి ఎల్లో మీడియా లో డిబేట్ లు పెట్టి, ఎస్ నరబలి ఇచ్చారు, నేను చూశా, ప్రత్యక్ష సాక్షులున్నారు అని తీర్పు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. మొన్నటి దాకా బంగారు కమోడ్ లు అని, ఒక్కో కమోడ్ కి 25-30 లక్షలు అంటూ ప్రచారం చేసింది ఇదే ఎల్లో గ్యాంగ్. నిజానికి వెస్ట్రెన్ కమోడ్ బరువు […]
విశాఖ జిల్లాలో రుషికొండపై ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసిన సీఎం క్యాంపు ఆఫీస్ భవనాలను ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, పర్యాటక శాఖ మంత్రి రోజా ప్రారంభించారు. నేడు మంచి రోజు కావడంతో ఈ భవనాలను ప్రారంభించనున్నట్లు రోజా తెలిపారు. ప్రారంభోత్సవంలో అన్ని సాంప్రదాయ పద్ధతులలో పూజలు జరిగినట్లు గుడివాడ అమర్నాథ్ మీడియాకు వెల్లడించారు. వైజాగ్ ను సీఎం జగన్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తానన్న తరుణంలో ఈ భవనాల ప్రారంభం ప్రాధాన్యత సంతరించుకుంది. […]
నేడు సీఎం జగన్ పశ్చిమగోదావరి, విశాఖపట్నం జిల్లాలలో పర్యటించనున్నారు. తొలుత భీమవరంలో వైఎస్ఆర్సీపీ నేత గుణ్ణం నాగబాబు కుమారుడి వివాహ వేదికకు హాజరై, అనంతరం విశాఖపట్నం వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు కుమారుడి వివాహ వేడుకలకు సీఎం జగన్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 29న కృష్ణా జిల్లా పామర్రులో జరగాల్సిన సీఎం జగన్ పర్యటన వాయిదా పడింది. పర్యటనలో భాగంగా మధ్యాహ్నం 2 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి […]
పరిపాలనా రాజధాని సాగర నగరం విశాఖను పర్యాటకంగా అభివృద్ది చేయడమే లక్ష్యంగా వైయస్ జగన్ ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగానే విశాఖ ఆర్కే బీచ్ వద్ద వైఎంసిఏ సమీపంలో మణిహారం లాంటి ఫ్లోటింగ్ బ్రిడ్జిని 1.60 లక్షల వ్యయంతో నిర్మించి రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్లు నిన్నటి రోజున ప్రారంభించిన విషయం అందరికి తెలిసిందే. అయితే ప్రభుత్వ పెద్దలు అట్టహాసంగా ప్రారంభించిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ 24 గంటలు గడవక […]
గంటా శ్రీనివాసరావుని చూసి ఇలా పాడుకునేలా ఉంది ప్రస్తుతం ఆయన పరిస్థితి. ఎక్కే గడప దిగే గడప చందాన.. ప్రతి ఎన్నికలకూ ఒక్కో నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించేలా ఉంది ఆయన రాజకీయ ప్రస్థానం. గత ఎన్నికల్లో టీడీపీ తరపున విశాఖ నార్త్ నుంచి గెలిచిన గంటా, వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో మౌనాన్ని ఆశ్రయించి గత నాలుగేళ్ళుగా టీడీపీతో పెద్దగా సంబంధం లేనట్టుగానే గడిపారు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలొచ్చిన వేళ టికెట్ అవసరం పడటంతో ఆయన […]