ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతి జిల్లాలో తెలుగుదేశం పరిస్థితి గందరగోళంగా మారింది. తెలుగు తమ్ముళ్ల మధ్య అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. టీడీపీ, జనసేన నాయకుల మధ్య వివాదాలు ఆగడం లేదు.. జిల్లాల నుంచి రోజూ అధిష్టానానికి సమస్యలు వస్తూనే ఉన్నాయి. పలు ప్రాంతాల్లో నాయకులు రచ్చకెక్కి పార్టీ పరువు తీస్తున్నారు. దీంతో చంద్రబాబుకు దిక్కుతోచడం లేదు. – తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో ఇటీవల ఫ్లెక్సీల లొల్లి జరిగింది. మాజీ మంత్రి జవహర్పై అచ్చిబాబు వర్గీయులు ఆగ్రహం […]