ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తన అరెస్టు చట్ట విరుద్దం అంటూ కవిత దాఖలు చేసిన పిటీషన్ పై సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని స్పష్టం చేసింది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గత ఐదురోజులుగా ఈడీ అధికారులు ఆమెను విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన అరెస్టు […]
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. లోక్సభ ఎన్నికలలో బరిలోకి దిగేందుకు ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించిన తమిళిసై పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి సైతం ఆమె రాజీనామా చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో చెన్నై సెంట్రల్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసేందుకు వీలుగా ఆమె గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. వాస్తవానికి తమిళిసై కుటుంబానికి కాంగ్రెస్ నేపథ్యం […]
తెలంగాణాలో బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ)ని అంతగా బలం లేని పార్టీగా చెప్పుకోవచ్చు. గత ఏడాది తెలంగాణాలో జరిగిన ఎన్నికల్లో 108 స్థానాల్లో పోటీకి దిగిన బీఎస్పీ అన్ని స్థానాల్లోనూ ఓడిపోయి, కేవలం 1.08% ఓటు షేరును మాత్రమే సాధించగలిగింది. త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల కోసం బీఆర్ఎస్ బహుజన్ సమాజ్ పార్టీతో పొత్తు పొత్తు కుదుర్చుకుంది. ఈ పొత్తులో భాగంగా బీఎస్పీకి బీఆర్ఎస్ రెండు సీట్లు కేటాయించింది. పొత్తులో భాగంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలలోని నాగర్ర్నూల్తో […]
బీజేపీ పెద్దలను కలిసి పొత్తుపై ఒప్పించుటకై ఢిల్లీ వెళ్లిన బాబు, ఢిల్లీ బయలుదేరే ముందు బేగంపేట ఎయిర్పోర్ట్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ని కలసినట్లు సమాచారం.చంద్రబాబు శిష్యుడు, తన కోసమే ఎంఎల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపు కోసం ఓటుకు నోటు ఇవ్వబోతూ దొరికిన రేవంత్, తన గురువు అయిన బాబు కోసం ఓ పెద్ద కార్యానికి సిద్ధపడుతున్నట్లు సమాచారం.. బీజేపీ తో టీడీపీ పొత్తు కు బీజేపీ ఎన్నిరకాల ప్రయత్నాలు చేసినా ససేమిరా […]
రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ మహిళ అనుమానస్పదంగా మృతి చెందడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే సాయి కుమారి అనే మహిళ ఈనాడు కార్యాలయం నాలుగవ అంతస్తులోని కాల్సెంటర్లో పనిచేస్తుంది. కాగా ఆమె రామోజీ ఫిల్మ్ సిటీలోని ఈనాడు కార్యాలయం నాలుగవ అంతస్తు నుంచి కింద పడి మృతి చెందింది. ఈ దుర్ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఆమె కావాలని ఆత్మహత్య చేసుకుందా అనే అనుమానాలు పలువురిలో తలెత్తుతున్నాయి. యాజమాన్యం వేధింపులు, పని ఒత్తిడి కారణంగానే ఆమె […]
గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు ఊహించని మలుపులు తిరుగుతుంది. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో డ్రగ్స్ ను వినియోగిస్తున్నట్లు ఆదివారం రాత్రి సమాచారం అందడంతో పోలీసులు రాడిసన్ హోటల్పై దాడి చేసి ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని వారి వద్ద పెద్ద మొత్తంలో కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ వ్యవహారంపై పోలీసులకు ముమ్ముర దర్యాప్తు చేపట్టడంతో పలువురు సెలెబ్రిటీల పేర్లు వెలుగులోకి వచ్చాయి. వీరిలో టాలీవుడ్ బడా డైరెక్టర్ క్రిష్ పేరు కూడా ఉండడం గమనార్హం. […]
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రేవంత్ రెడ్డి పాలనా వైఫల్యాలపై, ఇసుక దోపీడీలపై వరుస కథనాలు రాస్తూ వస్తున్న తెలంగాణం పత్రిక-న్యూస్ లైన్ తెలుగు ఛానెల్ కి చెందిన జర్నలిస్ట్ శంకర్ పై నిన్న రాత్రి పాశవికంగా దాడి జరిగింది. రాత్రి 10 గంటల ప్రాంతంలో సుమారు 20 మంది రౌడీ మూకలు ఒక్కసారిగా శంకర్ ను చుట్టుముట్టి దాడి చేశారు. దాంతో మొహంపై తీవ్ర గాయాలయ్యాయి. అడ్డుకోబోయిన అతని ఆఫీసు […]
బీఆర్ఎస్ నేత సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పటాన్చెరు నుంచి మేడ్చల్ వెళ్తున్న క్రమంలో సుల్తాన్పూర్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి డివైడర్ను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. కారులో వెనుక సీట్ లో ప్రయాణిస్తున్న లాస్య నందిత అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనతో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. […]
బిగ్ బాస్ రన్నర్, యూట్యూబ్ ఫేం షణ్ముఖ్ జస్వంత్ గంజాయి సేవిస్తూ పోలీసులకు దొరికాడు. గంజాయితో పట్టుబడడంతో షణ్ముఖ్ జస్వంత్ ను నార్సింగి పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. షణ్ముఖ్ అన్న అయిన సంపత్ వినయ్ ఒక అమ్మాయితో 10 సంవత్సరాలు ప్రేమలో ఉండి , 3 సంవత్సరాల క్రితం ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లికి ఆరు రోజులు సమయం ఉండగా, 20 రోజులు ముందు మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నడు. సంపత్ చేతిలో […]
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన రైల్వే బడ్జెట్ వివరాలను వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు అత్యధికంగా రూ. 14 వేల 209 కోట్లు కేటాయించగా ఆంధ్ర ప్రదేశ్లోని రైల్వే మౌలిక, రక్షణ సంబంధించిన ప్రాజెక్టుల కోసం రూ. 9,138 కోట్లు కేటాయించినట్లు మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ సందర్భంగా రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ యూపీఏ సర్కార్ ఉన్నప్పుడు రెండు […]