తిరుపతిలో ఆరణి శ్రీనివాసులుకు స్పందన కరువు

2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి తరపున తిరుపతి అసెంబ్లీ నుంచి జనసేన పార్టీకి చెందిన ఆరణి శ్రీనివాసులు పోటీ చేస్తున్నాడు. ఆయన 2019 సార్వత్రిక ఎన్నికల్లో చిత్తూర్ అసెంబ్లీ అభ్యర్థిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచాడు. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీట్ నిరాకరించడంతో వెళ్లి జనసేన పార్టీలో చేరాడు. గతంలో శ్రీనివాసులు పైన పవన్ కళ్యాణ్ అవినీతి ఆరోపణలు చేశాడు. గతం గతః అన్నట్లు పవన్ కళ్యాణ్ […]