వీరప్పన్ ఏనుగులని ప్రేమిస్తాడని , దావూద్ ఇబ్రహిం అత్యంత శాంతి కాముకుడని చెబితే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో చంద్రబాబు రైతులపై ప్రేమను చూపిస్తే కూడా అంతే హాస్యాస్పదంగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రైతు వ్యతిరేక విధానాలను అవలంభించడంలో , రైతుల పై దూషణలకి దిగడంలో చంద్రబాబును తలదన్నే రాజకీయ నాయకుడు మరొకరు ఉండరు. ఎన్నికలు సమీపిస్తే చాలు రైతుల ఓట్ల కోసం పాకులాడే చంద్రబాబు ఎన్నికల అనంతరం రైతులను ఏ విదంగా తన రాజకీయ […]
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగడానికి ఇంకా ఎంతో సమయం లేదు. ఈ సమయంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఊపందుకుంటున్నాయి. టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీల నుంచి పలువురు కీలక నేతలు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలకు ముఖ్యమంత్రి జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గం అక్కివలస నైట్ స్టే పాయింట్ […]
శ్రీకాకుళం జిల్లాలో స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు కుటుంబం గత కొన్ని సంవత్సరాలుగా పెద్దన్నగా ఉంటూ వస్తోంది. ఇప్పుడు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఏకచత్రాధిపత్యం చెయ్యడానికి తమకు అడ్డుగా వున్న వారిని తమ కుటిల రాజకీయంతో అడ్డు తొలగించుకొని తమకు అనుకూలంగా తమ మాట వినే వారికి ఈ ఎన్నికల్లో పోటీ చేసే విధంగా చక్రం తిప్పారు. ముఖ్యంగా తమకు ఎప్పటి నుండో జిల్లాలో అడ్డుగా వున్న మరో రాష్ట్ర నాయకుడు మాజీ టీడీపీ అధ్యక్షుడయిన కళా వెంకట్రావును […]
మొన్న తెనాలి, నిన్న పిఠాపురం, నేడు శ్రీకాకుళం.. టీడీపీ లో భగ్గుమంటున్న లొసుగులు…. వివరాల్లోకి వెళితే శ్రీకాకుళం టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ను ఎప్పటి నుండో ధర్మాన ప్రసాదరావు కు ధీటుగా పోటీ లో ఉన్న గుండా కుటుంబానికి కాదని ఇప్పుడు గోండు శంకర్ కు కేటాయించారు. టీడీపీ నియోజక వర్గ ఇంచార్జ్, 2014 లో ఎమ్మెల్యే గా గెలిచిన గుండా లక్ష్మీదేవికి కనీసం సమాచారం లేకుండా గోండు శంకర్ కు కేటాయించడం తమను అవమానించడమే అని, […]
2014 జూన్ లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బాబు ఎన్నికలు ముందు మానిఫెస్టోలోని హామీలే కాకుండా వెనుకబడిన ప్రాంతం శ్రీకాకుళం జిల్లాకు చాలా హామీలు ఇచ్చాడు ఆ హామీలు ఈ విధంగా ఉన్నాయి – నూతన పారిశ్రామిక నగరం – భావనపాడు, కళింగపట్నం పోర్టులు – పైడిభీమవరం పారిశ్రామిక వాడ (వీసీఐసీ కేరిడార్) – నూతన ఎయిర్పోర్టు – శ్రీకాకుళాన్ని స్మార్ట్ సిటీగా రూపొందించడం – ఫుడ్పార్క్ – స్కూల్ ఆఫ్ ప్లానింగ్ మరియు […]
సిక్కోలుకు నువ్వేం చేశావో చెప్పు బాబు అంటూ.. మంత్రి ధర్మాన ప్రసాదరావు చంద్రబాబు ఐదేళ్ళ పరిపాలనను ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా శ్రీ పురం(సానివాడ) పంచాయతీలో రూ. 80 లక్షల వ్యయంతో కొత్తగా నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ క్లినిక్ను రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం శ్రీకాకుళంకు ఏం చేసిందంటూ ప్రశ్నించారు. వైఎస్పార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి […]