సుప్రీంకోర్టులో మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి అక్రమంగా డిపాజిట్లను సేకరించిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీం కోర్టులో గత కొంతకాలంగా పోరాడుతున్న విషయం తెలిసిందే. ఎప్పుడైతే ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జోక్యం చేసుకుని సుప్రీం కోర్టులో వాదనలు వినిపించడం మొదలుపెట్టిందో అప్పటినుండి మార్గదర్శి కేసు వేగం పుంజుకుంది. తాజాగా మార్గదర్శికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మార్గదర్శి ఫైనానిషియర్స్ కేసులో తొలిసారి ఆర్బీఐ […]