రాయల సీమ జిల్లాల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరూ నచ్చలేదని చెప్పే నోటాకు పడే ఓట్ల సంఖ్య పెరుగుతూ పోతుంది . 2014లో జరిగిన శాసనసభ, లోక్ సభ ఎన్నికల్లో ఆ ఓట్ల సంఖ్య 93 వేలు కాగా 2019 ఎన్నికల్లో నోటాకు పడిన ఓట్లు 2.25 లక్లలకు పెరిగింది. అయితే శాసనసభ నియోజకవర్గాల్లో కన్నా పార్లమెంట్ నియోజకవర్గాల్లోనే ఈ పెరుగుదల ఎక్కువగా ఉండటం గమనార్హం. దేశవ్యాప్తంగా మొట్ట మొదటి సరిగా 2011-2013 మధ్యకాలంలో పోటీ చేస్తున్న […]
తాను అధికారంలోకి మళ్లీ వస్తే రాయలసీమను కోనసీమ చేస్తా అని మళ్లీ హామీ ఇచ్చాడు.. ఈ మళ్లీ హామీకి ఎన్నిసార్లైనా ముక్తి మాత్రం ప్రసాదించడు.. 2019 వరకు మొత్తంగా 14 ఏళ్లు సీఎం గా ఉండి రాయలసీమను కోనసీమగా ఎందుకు చేయలేకపోయారు బాబూ అంటే మాత్రం సమాధానం ఉండదు. 1995 లో మొదటి సారి సీఎం అయిన బాబు ఆయన 9 ఏళ్ల పాలనలో రాయలసీమకు ఒక్క నీటి చుక్క ఇవ్వడానికి కూడా ఏ ప్రాజెక్ట్ కట్టని […]
కరువు కాటకాలతో అల్లాడిపోతున్న రాయలసీమకు హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇవ్వాలని టీడీపీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తలంచారు. కానీ ఆ దిశగా అడుగులు వేయలేకపోయారు. అనంతరం ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్టుకు 1996లో శంకుస్థాపన చేసాడు. అనంతరం ఉరవకొండలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ రాయలసీమను సస్యశ్యామలం చేయడమే తన లక్ష్యమని బీరాలు పలికాడు. కానీ శంకుస్థాపన మాత్రమే చేసి […]
– వెనుకబడిన ప్రాంతం నుంచి కుల రాజధానికి ఎయిమ్స్ – చంద్రబాబు కుట్రలో భాగమే.. రాయలసీమ.. చంద్రబాబు నాయుడు పుట్టిన ప్రాంతం. ఇక్కడి చిత్తూరు జిల్లాలో ఉన్న కుప్పం నియోజకవర్గం రాజకీయంగా ఎదుగుదలకు అవకాశం ఇచ్చింది. కానీ సీమకు మాత్రం బాబు ఎప్పుడూ ద్రోహం చేయాలని చూస్తుంటారు. అనంతపురం జిల్లాలో ఏర్పాటు కావాల్సిన ప్రతిష్టాత్మక ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)ను తన రియల్ ఎస్టేట్ వెంచర్ అయిన అమరావతి కోసం మంగళగిరికి తరలించారు. గుంటూరు […]
స్టూడియో అంటే ఎలా ఉండాలి, రింగ్ రోడ్డులకు ఆనుకుని వేల ఎకరాల్లో రాజగురువు రాజసౌధంలా ఉండాలి. మాహిష్మతి సామ్రాజ్యపు గ్రాఫిక్స్ తలదన్నేలా ఉండాలి. నగరం నడిబొడ్డున పద్మాలయ స్టూడియోలా పదుల ఎకరాల్లో ఉండాలి. అదీ కనీసం రామక్రిష్ణ స్టూడియోలా ఉండాలి. అసలు బంజారా హిల్స్ మెయిన్ రోడ్డులో దర్శకేంద్రునికి ల్యాండ్ రాయించడంలో ఉన్న మజా తెలుసా..! ఇస్తే గిస్తే దేవతల రాజధానిగా ప్రకటించిన అమరావతి పక్కన ఇవ్వాలి ఎక్కడో రాయలసీమలో మారమూల మదనపల్లె పక్కన హార్స్ లీ […]
ఏం చేసాడు చంద్రబాబు సీమకి?? చంద్రబాబు స్టేట్మెంట్ చూస్తే నిజంగానే ఏమైనా చేసేసాడు ఏమో, మనమే పొరబడుతున్నామేమో అనిపిస్తుంది కానీ, నిజానికి చంద్రబాబు రాయలసీమకి చేసింది ఏమైనా ఉందీ అంటే అది ద్రోహమే. దారుణమైన ద్రోహాన్ని రాయలసీమకి చేసాడు. సాధారణంగా అతను జగన్ని ఉద్దేశించి అనే “పులివెందుల రౌడీలు” అనే పదం కూడా రాయలసీమలోని ప్రాంతాన్ని ద్వేషించడమే, ఒక భౌగోళిక ప్రాంతానికి లేనిపోని ద్రోహం చేయడమే. హత్యా రాజకీయాలు, కక్షలు, ఫ్యాక్షనిజం వంటివి మాత్రమే సీమలో ఉన్నాయని […]
రాయలసీమ అసెంబ్లీ టికెట్ల కేటాయింపు విషయంలో టీడీపీ జనసేన పొత్తు మధ్య లుకలుకలు బయటపడుతున్నాయి. సామాజిక వర్గాల వారీగా ఎవరికి వారే అన్ని చందాన ప్రవర్తిస్తుండటంతో టికెట్ల జారీ, పార్టీల మధ్య సమన్వయం వంటివి టీడీపీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. అధినేత మాటే శిరోధార్యం అన్నట్టు ప్రవర్తించే కమ్మ సామాజిక తెలుగు తమ్ముళ్ళు కూడా ఈ సారి తమ వాణి గట్టిగా వినిపించేందుకు సిధ్ధమైపోయారు. వివరాల్లోకి వెళితే, అనంతపురం లో 14 నియోజకవర్గాలు ఉన్నాయి. ఏం నియోజక […]
రాయలసీమ కరువు గురించి, దుర్భిక్షం గురించి ఒక్క కథైనా రాయని కథకుడు ఉండరు. తరతరాలుగా కరువుతో, కక్షలతో మగ్గిపోయిన రాయలసీమ ప్రాంతం ముఠాదారుల పెత్తనం కింద నలిగిపోయింది. అభివృద్దికి దూరంగా మిగిలిపోయింది. అయితే ఇది గతం.. కారణం నేడు గతానికి భినంగా ఆలోచించే నాయకులు పాలకులవ్వడం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్ గారు బాధ్యతలు చేపట్టిన రోజునుంచే ఆయన పుట్టి పెరిగిన రాయలసీమ ప్రాంత అభివృద్దిపై ప్రత్యేక శ్రద్ద పెట్టారు. ఒకపక్క సంక్షేమాన్ని అందిస్తూనే మరోపక్క యువత, […]
చంద్రబాబు పుట్టి పెరిగింది రాయలసీమలోని చిత్తూరు జిల్లా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన సీమకు చేసింది శూన్యం. దశాబ్దాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి ఏమైనా చేశాడా అంటే అదీ లేదు. అయితే మాటలు మాత్రం కోటలు దాటిస్తుంటాడు. పుట్టిన ప్రాంతానికి ఏమి చేయలేకపోయానని బాధపడకుండా నిద్ర లేచింది మొదలు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాయలసీమ ద్రోహి అని తిడుతుంటాడు. కమలాపురం రా.. కదలిరా సభలో మళ్లీ ఈ మాట అన్నారు. కానీ నిజమైన ద్రోహి […]