2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టిడిపి బిజెపి జనసేన పార్టీలు మూడు ఏకమై కూటమిగా ఎన్నికలకు వెళ్తున్న సంగతి తెలిసిందే… అయితే ఈ మూడు పార్టీల మధ్య పొత్తు కుదిరిన తర్వాత ఆయా పార్టీల నాయకులు నేతలు కార్యకర్తలు మధ్య సఖ్యత కుదర్చడం కోసం, ఎలాంటి మనస్పర్థలు లేకుండా పొత్తు ముందుకు సాగేలా వారి మధ్య స్నేహభావాన్ని పెంపొందించడం కోసం మూడు ప్రధాన పార్టీల నాయకులు ఆత్మీయ సమావేశాలను, కార్యకర్తల మీటింగులను ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నారు. ఆ […]
జరిగేది ఒకటి.. ఎల్లో మీడియా చూపించేంది మరొకటి. చంద్రబాబు ఆయన కార్యకర్తల వల్లే కింద పడబోతే ఇది సెక్యూరిటీ విషయంలో ప్రభుత్వ వైఫల్యమంటూ చూపించి ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించింది. రాజమండ్రి రూరల్ కాతేరులో సోమవారం రా కదలి రా సభ జరిగింది. ఇందులో పాల్గొన్న చంద్రబాబుకు రాజానగరం టికెట్ కేటాయింపు విషయమై తమ నేతల నుంచే తీవ్రస్థాయిలో నిరసన ఎదురైంది. దీనికి కారణం లేకపోలేదు. బాబు జనసేనను పట్టించుకోకుండా ఓ సభలో మండపేట, అరకు అభ్యర్థులను […]