నేను నీ నీతులు చెబుతా.. కానీ పాటించను.. ఈ ధోరణిలో ఉన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. పార్టీని నడిపేందుకు తన వద్ద డబ్బు లేదని, అందుకే సినిమాలు చేస్తున్నానని అనేకసార్లు కట్టు కథలు చెప్పాడు. తన కార్యకర్తలు, అభిమానుల నుంచి విపరీతంగా విరాళాలు వసూలు చేశాడు. తీరా చూస్తే తెలుగుదేశం నీడలో ఉంటూ సేనకు భారీగానే ప్యాకేజీ అందుకుంటున్నాడు. ఎలక్టోరల్ బాండ్ల వివరాలు బయటకు రాగా ఆయన బాగోతం బయట పడింది. 2019 – 21 […]
ప్యాకేజ్ స్టార్గా తెలుగు రాజకీయాల్లో పేరు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ ద్వారా టీడీపీ నుంచి విడతల వారీగా ప్యాకెజిలు అందుకుంటారనే ఖ్యాతిని మూటగట్టుకున్నారు. ఒకానొక సమయంలో టీడీపీ వారే మా దగ్గర ప్యాకేజ్ తీసుకున్నాడు అని తమ దత్త పుత్రుడు పవన్ని బహిరంగంగానే విమర్శించారు. అయితే ఇప్పుడు పవన్ తన పార్టీ ద్వారా మరొక కొత్త రకం పాకేజ్ కు తెర లేపారు. సాధారణంగా ఎన్నికలు వచ్చినపుడు పార్టీలు తమ అభిమానులను పార్టీ […]
రా కదలి రా, శంఖారావం, జయహో బీసీ, ప్రజాగళం, తాడేపల్లిగూడెం సభలకు అటు జనం.. ఇటు పార్టీల నాయకులు కార్యకర్తల నుంచి స్పందన కరువవడంతో తెలుగుదేశం సీనియర్ నేతలకు కొత్త భయం పట్టుకుంది. సభలు పెట్టొద్దని అధినేత చంద్రబాబు నాయుడిని కోరినట్లు సమాచారం. సోమవారం ఉండవల్లిలో బాబును కొందరు నేతలు కలిశారు. ఈ సమయంలో ప్రజాగళం అట్టర్ ఫ్లాప్ కావడానికి గల కారణాలపై చర్చించారు. అభ్యర్థులకు పదేపదే చెప్పినా జనసమీకరణ చేయడంలో విఫలమయ్యారని, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముందు […]
ప్రజలను ఏమార్చడంలో ఎల్లో మీడియాది అందె వేసిన చేయి. జరిగిన సంఘటన ఇంకోటైతే వేరేది చూపించి నమ్మించే ప్రయత్నం చేస్తుంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి అరెస్ట్పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ సీరియస్ అయ్యారని ఓ ఎల్లో ఛానల్లో డిబేట్ పెట్టి నవ్వులపాలయ్యారు. ఎన్నికల మీటింగ్కు వస్తే ఇదెప్పుడు జరిగిందా అని మూడు పార్టీల శ్రేణులే ఆశ్చర్యపోతున్నాయి. ప్రజాగళం సభకు ప్రధాని మోదీ వచ్చారు. తక్కువ సమయమే ఉన్నారు. ఈ గ్యాప్లోనే చంద్రబాబు తన నటనా కౌసల్యాన్ని ప్రదర్శించారు. […]
జనసేన ఉత్తరాంధ్ర పార్టీ కార్యాలయం మూసివేత జనసేన పార్టీ భవిష్యత్తు కూడా అంతేనా.. ??? టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల పొత్తుల వల్ల సీట్లు దక్కకపోవడంతో ఆ పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్ళు కష్టపడ్డా ఫలితం లేకపోవడంతో వారి బాధను మీడియా ముందు వెల్లగక్కడమే కాకుండా.. తమని మోసం చేసిన పార్టీకు రాబోయే ఎన్నికలలో ఎలాంటి సహాయమూ చెయ్యమూ అంటూ స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. 2024 ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయిన సమయంలో కొంతమంది […]
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గం పిఠాపురంగా ప్రకటించాడు. ప్రకటించిన మొదటి రోజే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. 2019 ఎన్నికల్లో గాజువా,క భీమవరం నియోజవర్గంలో ఓడిపోయిన వాడు ఇక్కడేం గెలుస్తాడు అనే స్థాయిలో టీడీపీ కార్యకర్తలు విమర్శలు చేశారు. టిడిపి నియోజక ఇన్చార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ అనుచరులు పవన్ రాకను వ్యతిరేకిస్తున్నారు. పవన్ అభ్యర్థిత్వం ప్రకటన తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ […]
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సొంత పార్టీ కార్యకర్తలు షాక్ ఇచ్చారు చిలకలూరిపేట దగ్గర బొప్పిడిలో బిజెపి, జనసేన, టిడిపిల కూటమి భారీ బహిరంగ సభ జరిగింది. ఆ సభకు విజయవాడ పశ్చిమ, పెడన జనసేన కార్యకర్తలు బాయికాట్ చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాడు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తరపున ఓడిపోయిన అభ్యర్థులు ఇతర పార్టీలోకి వెళ్లిపోగా, పార్టీ కష్టకాలంలో నిలబడిన పోతిన మహేష్ కి […]
ఓ అమాయక జన సైనికుడికి ఆత్మకు అంతరాత్మకు మధ్య జరిగిన సంభాషణ.. ఆత్మ: రేయ్ మా పవన్ పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. ఈసారి ఖచ్చితంగా మావోడే గెలిచి ఎట్టాగైనా సీఎం అయిపోతాడు. అంతరాత్మ: అదేంట్రా.. అందరూ కాకినాడ ఎంపీగా పోటీ చేస్తున్నాడని అంటున్నారు. నిజమేనా? ఆత్మ: ఔన్రోయ్.. ఎమ్మెల్యేగా గెలిస్తే సీఎం.. అదే ఎంపీగా గెలిస్తే ఏకంగా పీఎం.. ఈసారి అటో ఇటో తేలిపోవాలి. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి. అంతరాత్మ: అంటే ఎమ్మెల్యేకి ఓ […]
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు అనకాపల్లి ఎంపీ సీటునుండి పోటీకి దిగనున్నారనే ప్రచారం జరిగింది. దీనికి తగ్గట్లే నాగబాబు అచ్చుతాపురంలో ఓ ఇల్లు తీసుకుని ప్రజలకు చేరువ అయ్యేందుకు ప్రయత్నాలు కూడా చేశారు. ఏమైందో ఏమో తెలియదు కానీ నాగబాబు అనకాపల్లి ఎంపీగా పోటీ నుండి తప్పుకోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇప్పుడు అనకాపల్లి ఎంపీగా బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ పోటీ పడనున్నారని వార్తలు వస్తున్నాయి. పొత్తుల్లో భాగంగా జనసేనకు ముందు మూడు […]
నిన్న చిలకలూరిపేట లో జనగళం పేరుతో జరిగిన సభకు ముఖ్య అతిథిగా వచ్చిన మోడీ కి ఘోర అవమానం ఎదురైంది. ఆద్యంతం అన్ని వైఫల్యాలే. సభ మోడరేటరే తెలుగు చూసి చదవడానికి నానా తిప్పలు పడగా, సన్మానం ఉందా లేదా అనే సమాచారం లేకుండా మోదీ ని సన్మానించాల్సిందిగా కోరగా, కనీసం ఓ బొకే గానీ, శాలువా గాని ఏది టీడీపీ నాయకులు తీసుకురాలేదు. సన్మానం అనగానే బాబు- పవన్ లు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు.. […]