పెనములూరు వైస్సార్సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధిని టీడీపీ పార్టీ నూజివీడు అభ్యర్థిగా టీడీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశానుసారం కొలుసు పార్థసారధి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు తెలిపారు. నూజివీడుతో పాటుగా ఏలూరు ఇంచార్జిగా కూడా పార్థసారధిని నియమించారు. ఇందులో కొసమెరుపు ఏంటి అంటే కొలుసు పార్థసారధి ఇప్పటివరకు టీడీపీ కండువా మేడలో వేసుకోలేదు. కాగా ఈ ప్రకటన చేసిన ఒక గంటకే టీడీపీ పార్టీకి […]