తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ కే పరిమితమయ్యాడు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందు చాలా హడావిడి చేసిన లోకేష్ ఇప్పుడు ఎక్కడా కనపడకుండా ఉండవల్లిలో తన ఇంటికే పరిమితమైనట్లు తెలుస్తోంది, ఆఖరికి తాను పోటీ చేయబోయే మంగళగిరి నియోజవర్గంలో కూడా పూర్తిస్థాయిలో తిరగడం లేదు. 2023 జనవరిలో అట్టహాసంగా ప్రారంభించిన యువగళం పాదయాత్రకు టిడిపి వారు అనుకున్నంత ప్రజాదారణ దక్కలేదు. చంద్రబాబు అరెస్టుతో ఒక రెండు నెలలు పాటు యువ గళం […]
ఎన్నికల్లో గెలవలేమని నారా లోకేష్ అడ్డదారులను తొక్కుతున్నారు. మంగళగిరిలో నారా లోకేష్ కు ప్రత్యర్థిగా వైసీపీ నుండి మురుగుడు లావణ్య పోటి చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. మంగళగిరిలో తను ఓడిపోతున్న విషయం అర్థమైన లోకేష్ నీచ స్థాయికి దిగజారి లావణ్య పేరుతో వున్న మరో ఇద్దరి మహిళల చేత స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేయించడం గమనార్హం. ఇందులో ఓ మహిళ ఇంటి పేరుతో సహా మురుగుడు లావణ్య కావడం విశేషం. ఇలా ఒకే పేరుతో నామినేషన్ […]
‘మంగళగిరి అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం అభ్యర్థిగా నారా లోకేశ్ నామినేషన్ దాఖలు చేశారు. ఆయన తరఫున టీడీపీ, జనసేన, జనసేన నాయకులు గురువారం నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి రాజకుమారికి సమర్పించారు. పత్రాల సమర్పణలోనూ లోకేశ్ అన్ని కులాలకు సమ ప్రాధాన్యత కల్పించారు. ఆయన తరఫున పత్రాలు సమర్పించిన వారిలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చెందిన నాయకులున్నారు. లోకేశ్ను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపిస్తామన్నారు. అంతకుముందు మంగళగిరి సీతారామ ఆలయంలో నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. […]
మంగళగిరిలో ఎలాగైనా గెలవాలని లోకేష్ చేయని ప్రయత్నం లేదు. దొడ్డిదారిన ఎమ్మెల్సీగా ఎన్నికై మూడు శాఖలకు మంత్రిగా పని చేసారనే అపవాదు మూటకట్టుకున్న లోకేష్ టీడీపీకి విజయావకాశాలు లేని మంగళగిరి నియోజకవర్గంలో గెలిచి తన ప్రతాపాన్ని చూపించాలని మాస్టర్ ప్లాన్ వేసాడు. కానీ 2019 ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. దీంతో ప్రత్యక్ష ఎన్నికల్లో లోకేష్ గెలవలేడనే వార్తలకు ఆజ్యం పోసినట్లైంది. టీడీపీ శ్రేణులకు సైతం లోకేష్ నాయకత్వంపై అనుమానాలు […]
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి గారాల పుత్రుడు లోకేశ్ మంగళగిరి అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో ఉన్నాడు. 2019లో ఇక్కడి నుంచే పోటీ చేసి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయాడు. ఈసారి ఎలాగైనా గెలవాలని లోకేశ్ అక్రమాలకు తెరలేపినట్లు తెలిసింది. వైఎస్సార్సీపీ లావణ్య అనే బీసీ మహిళకు అవకాశం ఇచ్చింది. ఆమెను ఢీకొట్టాలంటే చాలా కష్టమని బాబు తనయుడికి అర్థమైపోయింది. దీంతో అప్పుడప్పుడూ మంగళగిరి వచ్చి ప్రచారం చేస్తూ మిగిలిన సమయంలో హైదరాబాద్లోనే ఉంటూ […]
‘నన్ను మంగళగిరిలో ఓడించేందుకు సీఎం జగన్ రూ.300 కోట్లు పంపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి వైఎస్సార్సీపీ కుట్రలను తిప్పికొట్టాలి. మాయమాటలకు మోసపోవద్దు’ తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మాటలివి. శనివారం తాడేపల్లి ఎన్టీఆర్ కట్ట, ప్రాతూరు చర్చిసెంటర్, మెల్లెంపూడి మసీదు వద్ద నిర్వహించిన రచ్చబండ సభల్లో ఆయన పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తనను తాను అతిగా ఊహించుకుంటారు. సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. […]
మంగళగిరి నియోజకవర్గం రూపురేఖలు మారుస్తానని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఉండవల్లిలోని నివాసంలో చేనేత సొసైటీల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా నారా లోకేష్ వ్యాఖ్యలపై మంగళగిరిలోని చేనేత కార్మికులు మండిపడుతుండడం గమనార్హం. 2014లో రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. అనంతరం చంద్రబాబు దొడ్డి దారిలో లోకేష్ ని ఎమ్మెల్సీని చేసి మూడు మంత్రి పదవులు కట్టబెట్టారు. 2014 నుండి 2019 వరకూ మూడు శాఖలకు మంత్రిగా ఉన్న […]
ఏపీలో రానున్న ఎన్నికల్లో ప్రజల మద్దతు పొందేందుకు టీడీపీ పడుతున్న పాట్లు చూస్తుంటే 41 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ ఎంత హీన స్థితిలోకి వెళ్ళిపోయిందో అర్ధమవుతుంది. ఇప్పటికే సొంత క్యాడర్, ప్రజలపై పూర్తిగా నమ్మకం వదులుకున్న చంద్రబాబు ఒక పక్క జనసేన పవన్ కళ్యాణ్ ని, మరో పక్క తిట్టిన బీజేపీని సైతం మోయడానికి సిద్దమైపోయినట్టు సంకేతాలు పంపిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఎప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో కనిపించని భార్య భువనేశ్వరీ సైతం నిజం గెలవాలి […]
మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని ఇప్పటం గ్రామాన్ని అడ్డు పెట్టుకుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొంత కాలం క్రితం చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. తన రాజకీయ లబ్ధి కోసం గ్రామాన్ని వాడుకుని వారికిచ్చిన హామీలను గాలికొదిలేశాడు. అసలు ఆ ఊరి పేరు కూడా ఆయనకు ఇప్పుడు గుర్తు ఉండకపోవచ్చు. కొంతకాలం క్రితం ఇప్పటంలో పవన్ తన పార్టీ ప్లీనరీ పెట్టారు. ఈ సమయంలో గ్రామాభివృద్ధికి రూ.50 లక్షలు ఇస్తానని ప్రకటించారు. ఆయన మాటలు నీటిపై […]
లోకేశ్ మరోసారి మడత పెట్టేయటం ఖాయం.. Mangalagiri : మంగళగిరి నియోజకవర్గం.. తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు లోకేశ్ 2019లో (Mangalagiri) ఇక్కడ పోటీ చేసి ఓడిపోయాడు. 2024లోనూ బరిలో నిలిచేందుకు తహతహలాడుతుడు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండుసార్లు ఆళ్ల రామకృష్ణారెడ్డికి అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేని చేశారు. ఈసారి బీసీ అయిన గంచి చిరంజీవికి సీటు కేటాయించారు. దీంతో సిటింగ్ ఎమ్మెల్యే అలకబూని కాంగ్రెస్ గూటికి వెళ్లారు. ఇక్కడ వైఎస్సార్సీపీ పనైపోయిందని భావించిన టీడీపీ […]