మచిలీపట్నం లోక్ సభ స్థానం నుంచి జనసేన పార్టీ తరపున వల్లభనేని బాలశౌరిని అభ్యర్థిగా ఖరారు చేస్తూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. కాగా తెలుగుదేశం, బీజేపీలతో పొత్తులో భాగంగా జనసేనకు 21 శాసన సభ స్థానాలు, 2 లోక్ సభ స్థానాలు దక్కిన విషయం తెలిసిందే. జనసేనకి దక్కిన రెండు పార్లమెంట్ స్థానాలలో కాకినాడ ఎంపీగా టీ టైం ఉదయ్ పోటీ చేయనున్నారని పవన్ ఇప్పటికే ప్రకటించారు. కానీ రెండో స్థానమైన […]