గత ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే నేడు పచ్చగూటికి చేరాడు. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీ కోసం పచ్చ జోస్యం చెబుతున్నాడు. నిజానికి తాను 2019 ఎన్నికల అనంతరం రాజకీయ వ్యూహరచన నుండి తప్పుకున్నాను అని స్వయంగా ప్రకటించిన ప్రశాంత్ కిషోర్ చిల్లర పైసల కోసమే బాబుకు అనుకూల పలుకులు పలుకుతున్నాడు. ఒకపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమీపిస్తున్న వేళ ఆయా పార్టీల మధ్య వాతావరణం చాలా వాడి […]
2019 ఎన్నికలకు ముందు టీడీపీ ఆంధ్రప్రదేశ్ లో ఘనవిజయం సాధించబోతుందంటూ లగడపాటి రాజగోపాల్ సర్వేతో చెప్పించాడు చంద్రబాబు. తీరాచూస్తే 2019 ఎన్నికల్లో టీడీపీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది.ఆ ఘోర ఓటమి అనంతరం టీడీపీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఈసారి గెలువకుంటే తెలుగుదేశం పార్టీ కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితి తలెత్తింది. పార్టీ లేదు బొ* లేదని టీడీపీ సీనియర్ నాయకుడు అచ్చెన్నాయుడు వ్యాఖ్యల వెనుక దాగున్న అంతరార్ధం ఇదే. కానీ టీడీపీలో జవసత్వాలు నింపి తిరిగి పైకి లేపడానికి చంద్రబాబు […]