మనం తరచూ ఇన్స్పిరేషనల్ స్టోరీస్ కోసం చూస్తూ ఉంటాం, అలాంటి సన్నివేశం కర్నూల్ జిల్లాలో జరిగింది. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గానికి చెందిన ఒక విద్యార్థిని రెండు సంవత్సరాల క్రితం బాల్య వివాహాన్ని ఎదిరించి స్థానిక వైసీపీ నాయకుల సహకారంతో చదువుకొని , నిన్న విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో టాపర్ గా నిలిచి రాష్ట్రం దృష్టిని ఆకర్శించింది . ఆదోని నియోజకవర్గానికి చెందిన నిర్మల అనే విద్యార్థిని పదవ తరగతి పూర్తయిన తర్వాత ఉన్నత చదువులు […]