తెలుగుదేశం నాయకులకు తెలిసింది ఒకటే.. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై బురద వేయడం. తద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలి. ప్రతి జిల్లాలోనూ ఇదే తంతు జరుగుతోంది. పరిశ్రమలు వెళ్లిపోతున్నాయని, సంక్షేమ పథకాలు తీసేశారని, అభివృద్ధి ఆగిపోయిందని.. ఇలా ఏదో ఒక విషయంలో దుష్ప్రచారం చేయడమే ఎల్లో నేతలు పనిగా పెట్టుకున్నారు. వారికి పచ్చ మీడియా సహకరిస్తోంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో ఉన్న అదానీ కృష్ణపట్నం పోర్టు విషయంలో తెలుగుదేశం నాయకుడు, […]
– కంటైనర్ టెర్నినల్ తరలిపోదు – స్పష్టం చేసిన పోర్టు సీఈఓ జీజే రావు తప్పుడు ప్రచారం చేయడంలో తెలుగుదేశం, ఎల్లో మీడియా ముందుంటాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పరిశ్రమలు రాష్ట్రం వదిలి పోతున్నాయంటూ ఈ నాలుగున్నరేళ్లలో అనేకసార్లు ప్రచారం చేశారు. అయితే ఎవరూ వారిని నమ్మలేదు. తాజాగా నెల్లూరు జిల్లా శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని అదానీ కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ ఫిబ్రవరి 1 నుంచి మూత పడుతుందని టీడీపీ నాయకుడు మాజీ మంత్రి […]
ఈనాడు జనవరి 21న పెద్ద అక్షరాలతో రాష్ట్రానికి జగన్ దెబ్బ అని కృష్ణ పట్నం పోర్ట్ లో ఒకే సంవత్సరంలో 5 మిలియన్ టన్నుల ఎగుమతులు తగ్గిపోయాయి అని రాశాడు. అసలు అంతలా ఒకేసారి తగ్గే అవకాశం ఉందా. ఒక రోజు ఏమో కృష్ణపట్నం లో ఎగుమతులు తగ్గాయి అని రాస్తారు. , మరోరోజు కృష్ణపట్నం పోర్టు ఆదాని తీసుకున్నాడు కాబట్టి రామాయపట్నం పోర్ట్ పనులు జరగలేదు అంటాడు , ఇందులో ఏది నిజం వాస్తవ పరిస్థితి […]