నేటితో కృష్ణా జలాల రాకతో కుప్పం సస్యశ్యామలం కానుంది. 2022, సెప్టెంబరు 23న కుప్పం ప్రజలకు మాట ఇచ్చిన సీఎం జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేశారు. హంద్రీ-నీవా సుజల స్రవంతిలో భాగంగా రూ. 560 కోట్ల వ్యయంతో చేపట్టిన కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి కావడంతో చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రాజుపేట వద్ద కృష్ణా జలాలు విడుదల చేసి జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం శాంతిపురం […]
పెదకూరపాడు మాజీ టీడీపీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ గత ప్రభుత్వంలో ఇసుక మాఫియా డాన్ గా పేరు తెచ్చుకున్న విషయం అందరికి తెలిసిందే. ఉచిత ఇసుక పేరుతో కృష్ణ నదిని తవ్వేసారు. కృష్ణమ్మ నది గర్భం లో డ్రెడ్జీర్ తో భారీ లోతుగా ఇసుక తవ్వేయడం వల్ల ,వాటిలో మునిగి అయిదు మంది అమాయకులు కూడా ప్రాణాలు కోల్పోయారు. చిన్న బాబు లోకేష్ కు భారీగా డబ్బు ముట్టడంతో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు […]
కృష్ణా జలాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కుల పరిరక్షణ పోరాటంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాలుగున్నరేళ్ళ కృషి ఫలించింది. ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణకు ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్లను నెలలోగా కృష్ణా బోర్డుకు అప్పగించాలని కేంద్రం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ప్రభుత్వంలో అధికారంలో ఉన్న రోజుల్లో తెలంగాణలో ఓటుకు కోట్ల రాజకీయాలు చేస్తూ చంద్రబాబు దొరికిపోయాడు.. ఆ కేసు నుండి బయటపడేందుకు పదేళ్ల ఉమ్మడి రాజధానితో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజల తాగు సాగు నీటి అవసరాలను తెలంగాణ […]