2019 సార్వత్రిక ఎన్నికల్లో దేశం నివ్వెరపోయేలా వందేళ్ల భారతదేశ రాజకీయ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా, ఎవరి ఊహలకు ఆలోచనలకు అందకుండా 151 సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.. అయితే గతంలో ప్రజాసంకల్పయాత్ర ద్వారా పాదయాత్రగా ప్రతి ఇంటికి ప్రతి గడపకు వచ్చిన జగన్ తాను మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఏమాత్రం తూచా తప్పకుండా అమలు చేసుకుంటూ వస్తున్న పరిస్థితిని గత ఐదేళ్ల పైసలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనలో చూస్తున్నాం. మరి ముఖ్యంగా […]
– వంగవీటి రాధాకు అవకాశం? తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి విజయవాడ సెంట్రల్ అభ్యర్థి బోండా ఉమా తలనొప్పిగా మారాడు. చెప్పిన పని సక్రమంగా చేయకుండా పార్టీ ఉనికిని ప్రమాదంలో పడేశాడని మండిపడుతున్నట్లు తెలిసింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం చేసింది ఉమా మనుషులేనని పోలీసుల విచారణలో తేలింది. ఈ విషయం టీడీపీ మెడకు చుట్టుకోవడంతో బాబుకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. సీఎంపై దాడి చేయించాలని ఉమాకు చెప్పించింది చంద్రబాబేనని ప్రచారం ఉంది. అయితే […]
మెగా బ్రదర్స్ ఎంతటి అవకాశవాదులో మరోసారి బయటపడింది. వారంతా తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి కోసమే పనిచేస్తున్నారని స్పష్టమైంది. బాబు పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో తప్పేమీ లేదు. కానీ వాడిన పదాలే మెగా అభిమానులకు కోపం తెప్పిస్తున్నాయి. ‘అహర్నిశలు ప్రజల మధ్య ఉంటూ, ప్రజా సంక్షేమం కోసం పాటుపడే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను’ […]
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో 20 అంశాలతో కుప్పంకి ప్రత్యేక మేనిఫెస్టో అంటూ టిడిపి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఒక మీడియా సమావేశంలో తెలిపాడు. రాష్ట్ర ప్రజలందరికీ అమలయ్యే పథకాలకు తోడుగా ఈ 20 హామీలు కూడా అమలు పరుస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు. నారా చంద్రబాబు నాయుడు 1978లో రాజకీయ ప్రవేశం చంద్రగిరి నియోజవర్గంలో కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచాడు. 1983 ఎన్నికల్లో చంద్రగిరిలో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత 1989 ఎన్నికలకి కుప్పం చేరాడు. […]
2019 సార్వత్రిక ఎన్నికలతో పోల్చుకుంటే త్వరలో జరగబోయే 2024 ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. గతంతో పోల్చుకుంటే ఈ ఎన్నికలు ప్రతి రాజకీయ పార్టీకి ప్రెస్టేజియస్ గా మారాయి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా ఓడించాలని రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా పార్టీలన్నీ జట్టు కట్టడం ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని నెలకొల్పడంతో పాటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మమకారాన్ని పెంచుతున్నాయి. అందులో భాగంగానే ప్రస్తుతం వైయస్ జగన్ మేమంతా సిద్ధం […]
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై పోతిన మహేష్ సంచలన వ్యాఖ్యలు చేసారు. టీడీపీని బలోపేతం చేయటం కోసమే జనసేన పనిచేస్తున్నట్లు ఆరోపించారు. చంద్రబాబు దగ్గర పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకున్నారు కాబట్టి కూటమిలో భాగమయ్యాడు అని అన్నారు. జైలులో చంద్రబాబుతో ములాఖత్ అయినా వెంటనే పొత్తు ప్రకటనకు కారణం తెలపాలి అని అడిగారు. జైల్లో చంద్రబాబుని కలిసిన తరువాత పవన్ కొన్న ఆస్తుల వివరాలు బయట పెడతానని చెప్పారు. ఎలక్టోరల్ బాండ్స్లో పవన్ కల్యాణ్కి ఎంత […]
– చంద్రబాబుకు విజయసాయిరెడ్డి సవాల్ ‘వైఎస్ జగన్మోహన్రెడ్డి మతవిశ్వాసాలపై ఒకటే చెప్పారు. ఏ చట్టం తీసుకురావాలన్నా.. అందరి ఏకాభిప్రాయం ఉండాలన్నారు. విభిన్న మతాలు, కులాలు, సంస్కృతులున్న ఈ దేశంలో ఏకాభిప్రాయం అనేది ముఖ్యమని చెప్పారు. బీజేపీ అమలు చేసే యూనిఫాం కామన్ సివిల్ కోడ్పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తమ స్టాండ్ ఏంటో 24 గంటల్లోగా సమాధానం చెప్పకపోతే ముస్లిం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకిగా ఆయన పనిచేస్తున్నారని అందరూ అర్థం చేసుకుంటారు’ అని వైఎస్సార్ కాంగ్రెస్ […]
– చెన్నారెడ్డి మనుక్రాంత్రెడ్డి జనసేన పార్టీ ఉనికిని దెబ్బ తీసింది తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడేనని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు చెన్నారెడ్డి మనుక్రాంత్రెడ్డి అన్నారు. ఈయన జనసేన నెల్లూరు జిల్లా అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన విషయం తెలిసిందే. శనివారం నెల్లూరులో విలేకరుల సమావేశంలో అనేక కీలక విషయాలు వెల్లడించారు. జనసేనను జిల్లాలో పటిష్టపరిచేందుకు గడిచిన ఆరేళ్లుగా నేను ఎంతో కృషి చేశా. 2018లో నేను జనసేనలోకి […]
నారా లోకేష్ ఎన్నికల నామినేషన్ కి డుమ్మా కొట్టాడు. అవును మీరు చదివింది నిజమే… 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత త్వరలో జరగబోయే అనగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎలా అయినా గెలిచి తీరాలని కంకణం కట్టుకున్న నారా లోకేష్ తన ఎన్నికల నామినేషన్ కి డుమ్మా కొట్టాడు. మరో కపక్క ఉదయం నుంచి ఎల్లో మీడియా, టీడీపీ అనుబంధ సోషల్ మీడియా విభాగాలు నారా లోకేష్ 10,000 బైకులతో ర్యాలీ గా వెళ్లి నామినేషన్ […]
ఎన్నికలు సమీపిస్తున్నా కూటమి పొత్తులు ఒక కొలిక్కి రాలేదు. ముఖ్యంగా అనపర్తి, ఏలూరు ఎంపీ, దెందులూరు, నర్సాపురం చుట్టు తిరుగుతుంది. నర్సాపురం ఎంపీ బదులు ఏలూరు ఎంపీ ఇస్తాము అని టీడీపీ పెట్టిన ప్రపోజల్ ను బిజెపి కేంద్ర నాయకత్వం తోసిపుచ్చింది. అంతే కాకుండా నిన్ననే నర్సాపురం ఎంపీ అభ్యర్థి వర్మకు పార్టీ తరపున బీఫారంను అందించి క్లియర్ కట్ గా ఇంకో ఆలోచన లేకుండా చేశారు. దీని తరువాత మరో అసెంబ్లీ స్థానం అనపర్తి పై […]