విద్యార్థుల భవిష్యత్తును మార్చే విశ్వవిద్యాలయాల స్థాపనే ధ్యేయంగా వైయస్ జగన్, నరేంద్ర మోడీ భావిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్నత, సాంకేతిక విద్యకు అనువుగా ఉండే విశ్వవిద్యాలయాల నిర్మాణానికై ఎంతటి ఖర్చుకైనా వెనుకాడకుండా సీయం, పీయం ఇద్దరూ… విద్యార్థుల ఉన్నతికే పెద్ద పీట వేసి ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీల నిర్మణాన్ని చేపడుతున్నారు. అలా మన విశాఖ సిగలోకి రాబోతున్న మరొక గొప్ప అంశం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వారి శాశ్వత విశ్వవిద్యాలయ నిర్మాణం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ […]