గుంటూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి పెమ్మసాని మాటలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. గుంటూరు ఎంపీ పరిధిలో దగ్గర దగ్గరగా మూడు లక్షల కాపు సామజిక వర్గానికి చెందిన ఓటర్లు వున్న వారికి ఒక అసెంబ్లీ సీటు లేదా ఎంపీగా టీడీపీ అవకాశం ఇవ్వలేదు. అదే సమయంలో చంద్రబాబు నాయుడు తన సొంత సామాజిక వర్గానికి మూడు ఎమ్మెల్యే స్థానాలు అలాగే ఎంపీ స్థానం కేటాయించారు. దీనితో ఇప్పటికే కాపు సామజిక వర్గాలు […]
తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సంబంధం లేని విషయాల్లో క్రెడిట్ తీసుకోవడంలో ముందుంటారు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం ప్రజలకు మేలు జరిగితే చాలు.. నాకు క్రెడిట్ అవసరం లేదని దూరంగా ఉంటారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికాభివృద్ధి శరవేగంగా జరిగినా ఎల్లో గ్యాంగ్ తప్పుడు ప్రచారం చేస్తూనే ఉంటుంది. పరిశ్రమలు రాలేదని, యువతకు ఉపాధి కల్పించలేదని ఊదరగొడుతూనే ఉంటుంది. ఎన్నికల నేపథ్యంలో డోస్ మరింత పెంచింది. కానీ అనుకున్న సమయానికంటే ఆరునెలల ముందే […]
గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్ సీఐ రాంబాబు సస్పెన్షన్ కు గురయ్యారు . గుంటూరు రూరల్ మండలం వెంగలాయపాలెం గ్రామంలోని ఇరువర్గాలకు మధ్య జరుగుతున్న ఒక స్థలం వివాదం నేపథ్యంలో సీఐ రాంబాబు ఒక వర్గం వారిని ఇబ్బంది పెడుతున్నారు అంటూ వారు ఇటీవల జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు, అనంతరం అతనిపై ఉన్నతాధికారులు విచారణ నిర్వహించి గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజుకి నివేదిక అందించారు . ఒక వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలపై అధికారుల […]
కర్నూల్ జిల్లా ఎమ్మిగనూర్ ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి మనవడి వివాహానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్నారు. కర్నూల్ లోని బళ్లారి బైపాస్ లో ఉన్న ఒక కల్యాణ మండపంలో ఈ వివాహం జరగనుంది. ఉదయం 9.30 తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కర్నూల్ చేరుకుంటారు అక్కడ వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి తిరిగి మధ్యాహ్నంకు తాడేపల్లికి చేరుకుంటారు. కాగా ఎమ్మిగనూర్ ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి కుటుంబానికి దివంగత నేత వై యస్ […]
టీడీపీలో సామాజిక వర్గ ప్రాతిపదికన అందుతున్న గౌరవం టీడీపీ జనసేన అధిష్టానం పొత్తుతో ఎన్నికల బరిలో దిగబోతున్నాం అని చెబుతుంటే.. కింది స్థాయిలో నాయకులు కార్యకర్తలు మాత్రం నిత్యం గొడవలకు దిగుతున్నారు. టీడీపీ జనసేన పార్టీలలో నాయకులు కార్యకర్తల మధ్య ఆధిపత్యపోరు తో పాటు సీట్ల విషయంలో మొదలైన తగాదాలు ఫ్లెక్సీల వరకూ వచ్చాయి.. పొత్తులో ఉన్నప్పటికీ ఒకరి ఫ్లెక్సీలను మరొకరు చింపుకోవడం లాంటివి సర్వ సాధారణం అయిపోయాయి . నిన్నటికి నిన్న గుంటూరు జిల్లా చేబ్రోలు […]
గుంటూరు ఎంపీ, అమరరాజా కంపెనీ అధినేత గల్లా జయదేవ్ తాత్కాలికంగా రాజకీయాలను వదిలేశారు. ఈ క్రమంలో ఆదివారం ఆయన అభిమానగణానికి విందు ఇచ్చారు. ఇందులో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ శ్రేణుల్ని అవాక్కయ్యేలా చేశాయి. రాజకీయంగా జయదేవ్ను మిస్ అవుతానన్నారు. ఆయన అమరావతి రైతుల తరఫున పోరాటం చేశారన్నారు. గల్లా సంస్థలను అధికార పార్టీ నేతలు ఇబ్బంది పెట్టడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. నిజం ఏంటంటే చంద్రబాబు […]