‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా విజయవాడ చేరుకున్నా సీఎం వైయస్ జగన్ గారి పై గత రెండు రోజుల క్రితం గుర్తుతెలియని దుండగులు రాయితో దాడి చేసిన సంగతి తెలిసిందే.. అయితే ఆ ప్రమాదంలో గాయపడిన సీఎం జగన్ గారికి ఎదుటి పై తీవ్ర గాయంతో పాటు రెండు కుట్లు కూడా పడినట్లు డాక్టర్లు వెల్లడించారు. అయినప్పటికీ కూడా కేవలం ఒకరోజు విశ్రాంతి తీసుకోని మరలా బస్సు యాత్ర కొనసాగిస్తున్నారు సీఎం జగన్. ఆ క్రమంలోనే […]