ఎన్నికలు సమీపిస్తున్నా కూటమి పొత్తులు ఒక కొలిక్కి రాలేదు. ముఖ్యంగా అనపర్తి, ఏలూరు ఎంపీ, దెందులూరు, నర్సాపురం చుట్టు తిరుగుతుంది. నర్సాపురం ఎంపీ బదులు ఏలూరు ఎంపీ ఇస్తాము అని టీడీపీ పెట్టిన ప్రపోజల్ ను బిజెపి కేంద్ర నాయకత్వం తోసిపుచ్చింది. అంతే కాకుండా నిన్ననే నర్సాపురం ఎంపీ అభ్యర్థి వర్మకు పార్టీ తరపున బీఫారంను అందించి క్లియర్ కట్ గా ఇంకో ఆలోచన లేకుండా చేశారు. దీని తరువాత మరో అసెంబ్లీ స్థానం అనపర్తి పై […]
రాజకీయాల్లో అవసరానికి వాడుకుని సమయం చూసుకుని నట్టేట ముంచడం అనే విద్య చంద్రబాబుకి వచ్చినంతగా ఈ దేశంలోనే మరో రాజకీయ నాయకుడికి రాదనే విషయం అందరికి తెలిసిన విషయమే. పొత్తుల్లో సైతం కమ్యునిస్టులకి , బీజేపీకి గతంలో బాబు చేసిన ద్రోహం ఇప్పటికీ ఆయా పార్టీ నేతలు ఆఫ్ ధ రికార్డ్ లో కధలు కధలుగా చెప్పుకోవడం విదితమే. అయితే చంద్రబాబుకు పక్క పార్టీ వారినే కాదు సొంత పార్టీ మనుషులను సైతం ఆశపెట్టి వాడుకుని అవసరం […]
నరసాపురం, ఏలూరు పార్లమెంట్ అభ్యర్థులుగా ఎవరు పోటీ చేస్తారనే విషయంపై అటు తెలుగుదేశం.. ఇటు భారతీయ జనతా పార్టీలో ఉత్కంఠ నెలకొంది. పొత్తులో భాగంగా నరసాపురం సీటు బీజేపీకి, ఏలూరు సీటు టీడీపీకి వెళ్లింది. అయితే బరిలో ఎవరు ఉంటారో ఇంకా తేలలేదు. ఏలూరును కమలం పార్టీకి కేటాయించాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తపనా చౌదరి అడుగుతున్నారు. ఆత్మీయ సమావేశం కూడా నిర్వహించారు. టీడీపీ నుంచి గోపాల్ యాదవ్, యనమల రామకృష్ణుడి అల్లుడు పుట్టా […]
తాడేపల్లిగూడెంలో అట్టహాసంగా నిర్వహిద్దాం అని ఎంతో ప్లాన్ చేసి ఏర్పాటు చేసుకున్న తెలుగు జన విజయకేతనం సభకు జనం కరువయ్యే సరికి డీలా పడిపోయిన తెలుగుదేశం జనసేన నాయకత్వం తేరుక్కోకముందే ఏలూరు జనసైనికులు పవన్ కళ్యాన్ కి మరో షాక్ ఇచ్చారు.. ఒక పక్క తాడేపల్లిగూడెంలో తెలుగు జన విజయకేతనం సభ జరుగుతున్న సమయంలోనే ఏలూరు జనసేన నాయకులు ఆ సభని బాయ్ కాట్ చేస్తున్నాం అని ప్రకటించి ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో జన సైనికులు […]
తెలుగుదేశం జనసేన ఉమ్మడిగా ప్రకటించిన అభ్యర్ధుల జాబితాతో రాష్ట్రవ్యాప్తంగా రాజుకున్న చిచ్చు ఇప్పటిలో చల్లారేలా కనిపించడంలేదు. పొత్తులో భాగంగా జనసేనకు గణనీయంగా సీట్లు వస్తాయని గంపెడాశలు పెట్టుకున్న క్యాడర్ ఆశలపై నీళ్ళు చల్లుతూ పవన్ కళ్యాణ్ తమకి కేవలం 24 నియోజకవర్గాల్లోనే పోటీ చేసే అవకాశం చంద్రబాబు కలిపించారని ప్రకటించడంతో ఒక్కసారిగా జనసేన నాయకులు , క్యాడర్ పూర్తిగా అసహనంలో మునిగిపోయింది. కొన్నిచోట్ల బహిరంగంగానే పవన్ కళ్యాణ్ తీరుని ఆ పార్టీ నాయకులే తప్పు పడుతుంటే, మరో […]
ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్గా సొంగా రోషన్కుమార్ను టీడీపీ అధిష్టానం ఎంపిక చేసింది. ఈ మేరకు టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనతో చింతలపూడిపై ఆశలు పెట్టుకున్న పీతల సుజాతకు నిరాశే ఎదురైంది. 2019 ఎన్నికల్లో కర్ర రాజారావు ఓటమి తరువాత చింతలపూడి టీడీపీలో నెలకొన్న ఆధిపత్య పోరు వల్ల ఏ ఒక్కరినీ ఇన్చార్జ్గా చంద్రబాబు ఎంపిక చేయలేదు. తాజాగా ఎన్నారై రోషన్ కుమార్కు చింతలపూడి టికెట్ ను టీడీపీ […]
సీఎం జగన్ ఏలూరు జిల్లా దెందులూరు పర్యటించనున్నారు. ఎల్లుండి అనగా శనివారం వైఎస్సార్సీపీ ప్రతిష్టాత్మకంగా జరపనున్న ఎన్నికల శంఖారావ సభ సిద్ధంలో పాల్గొనేందుకు సీఎం దెందులూరు రానున్నారు..ఇప్పటికే భీమిలిలో ఏర్పాటు చేసిన సిద్ధం సభలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొని త్వరలో ఏపీలో జరగనున్న ఎన్నికల సమరానికి వైఎస్సార్సీపీ సిద్ధంగా ఉందని సమరశంఖం పూరించిన సంగతి తెలిసిందే. భీమిలి సభ గ్రాండ్ సక్సెస్ అయిన నేపథ్యంలో జరగనున్న రెండో సిద్ధం బహిరంగ సభ దెందులూరు లో నిర్వహిస్తున్నారు. సిద్ధం […]
సిద్ధం పేరుతో భీమిలిలో మొదలుపెట్టిన ఎన్నికల శంఖారావం ఎంత విజయవంతం అయిన సంగతి మనకు తెలిసిందే. ఇపుడు పార్టీ శ్రేణులను, ప్రజలను మరింత ఉత్తేజపరచి ఆకట్టుకునేందుకు ఏలూరులో సిద్ధం సభ జరగనుంది. ఫిబ్రవరి మూడున ఏలూరులో సభకై సన్నాహాలు మొదలయ్యాయి. లక్షలాదిమంది హాజరయ్యేలా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఏలూరు నగర సమీపంలో దెందులూరు జాతీయ రహదారి వద్ద 110 ఎకరాల స్థలాన్ని ఈ సభా ప్రాంగణం కోసం ఎంచుకున్నారు. భారీ వేదిక నిర్మించి, జగన్ హెలికాప్టర్ నుంచి […]