ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి దాదాపు పది సంవత్సరాలు అవుతున్నా ఇంకా పూర్తిస్థాయిలో ఆస్తి పంపకాలు జరగలేదు. ఎట్టకేలకు ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ విభజన పూర్తి చేస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల రెండు రాష్ట్రాల ప్రభుత్వాల అధికారుల సమావేశంతో విభజన పూర్తి చేశామని కేంద్ర హోమ్ శాఖ తెలిపింది. ఢిల్లీలోని అశోక రోడ్లోని ఆంధ్రప్రదేశ్ భవన్ 19.781 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. విభజనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కు 11.586 ఎకరాలను, తెలంగాణకు 8.245 ఎకరాలను […]
పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణ సంకటం అన్నట్లుగా ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా సరిగ్గా 40 రోజుల గడువు కూడా లేదు . కానీ ఇంకా బీజేపీ టీడీపీకి చుక్కలు చూపిస్తుంది. కేవలం బీజేపీతో పొత్తు పెట్టుకుంటే వ్యవస్థల సహకారం దొరుకుతుందన్న ఆశతో టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీ పెద్దల అభయ హస్తం కోసం పడిగాపులు కాస్తున్నారు. కేవలం బీజేపీతో పొత్తు కారణంగానే టీడీపీ జనసేన రెండో జాబితాలో అభ్యర్థుల ప్రకటన చేయలేకపోతోంది. ఎన్నికలకు ఎక్కువ సమయం […]
“లల్లూ అంకుల్ మాలుమ్ తేరేకూ, జయా ఆంటీ మాలుమ్ తేరేకూ” అంటూ విపరీతమైన విశ్వాసంతో, గత అయిదేళ్ళు గా ఢిల్లీలోనే ఉంటూ… నాకు వారు తెలుసు వీరు తెలుసు అంటూ, సీయం జగన్ని నోటికి ఇష్టం వచ్చినట్టు విమర్శించిన ఎంపీ రఘురామకృష్ణంరాజుకి ఈ రోజు ఢిల్లీలోనే చేదు అనుభవం ఎదురయింది. అయిదేళ్ళుగా ఎంపీగా అక్కడే తిష్ట వేసినా, అక్కడి పెద్దలతో నిత్యం ఏదో ఒక రకంగా టచ్ లో ఉన్నా కూడా ఈరోజు గేటు బయటనే రఘురామ […]
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు హస్తిన బాట పట్టారు. మీ కూటమిలో చేరుతాను మహాప్రభో అంటూ గత నెలలో కేంద్ర మంత్రి అమిత్షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాను కలిసిన విషయం తెలిసిందే. అయినా ఇంత వరకు సమాధానం రాకపోవడవంతో వారితో భేటీ అవ్వాలని నిర్ణయించుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో త్వరగా ఏ విషయమో చెప్పాలని చాలారోజులుగా నారా వారు బతిమిలాడుకుంటున్నారు. బాబు ఢిల్లీ టూర్పై విజయవాడ ఎంపీ కేశినాని నాని స్పందించారు. అసలు ఎన్డీఏ కూటమి […]
మరో రెండునెలల్లో ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. సీఎం జగన్ అభ్యర్థులను ఖరారు చేసే విషయంలో ముందంజలో దూసుకుపోతూ తాము ఎన్నికలకు ‘సిద్ధం’ అంటూ సవాలు విసురుతుంటే ప్రత్యర్థి పార్టీలైన టీడీపీ జనసేన మాత్రం తమ పొత్తుపై పెదవి విప్పడం లేదు. పైగా అభ్యర్థులను ప్రకటించడంలో కూడా ఎలాంటి కసరత్తు చేయడం లేదు. ఈ నేపథ్యంలో ఈనెల 22న ఢిల్లీకి పవన్ కళ్యాణ్ వెళ్లనుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. పవన్ బీజేపీ అధిష్టానంతో […]
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పార్లమెంటులోని ప్రధాని కార్యాలయంలో ప్రధాని మోదీతో సుమారు గంటన్నర పాటు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏపీకి ప్రత్యేక హోదా విభజన హామీల అమలు,రాష్ట్రానికి రావాల్సిన నిధులు పెండింగ్ బకాయిలపై చర్చించారు. పోలవరం నిధులు విడుదల, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం గురించి ప్రత్యేకంగా చర్చించడంతో పాటు, 2014 జూన్ నుంచి 2017 జూన్ వరకూ తెలంగాణ రాష్ట్రానికి సరఫరా చేసిన విద్యుత్కు సంబంధించి బకాయిల క్లియరెన్స్, కేంద్ర […]