ఏపీ ప్రజలు 2024 ఎలక్షన్ లో అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న నియోజకవర్గంలో కుప్పం మొదటి స్థానంలో ఉంటుంది. ఇక్కడ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పోటి లో వున్నారు. కుప్పం చంద్రబాబు నాయుడికి కంచుకోట ఇక్కడ ఒక్కసారి కూడా ఓడిపోలేదు అలాంటి చోట ఈరోజు చంద్రబాబు నాయుడిని ఓడిస్తాము అంటూ ప్రత్యర్ధి పార్టీ అయినా వైసీపీ నేతలు సవాలు విసురుతున్నారు .దానికి కారణం 2019 లో చంద్రబాబు రెండు రౌండ్లలో వెనకబడటం, కుప్పంలో జరిగిన సర్పంచ్, […]
అధికారం కోసం అబద్దాలు చెప్పడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యని రాజకీయ విశ్లేషకులు తరుచూ చెప్పే మాట. తన పాపాన్ని సైతం ప్రత్యర్ధులపైకి నెట్టి ప్రత్యర్ధుల మేలు సైతం తన ఖాతాలో వేసుకుని ప్రచారం చేసుకోగల సమర్ధుడు చంద్రబాబని తెలియని వారు ఉండరు. ఎన్నికలు రాగానే చంద్రబాబు నాలుక ఎన్ని విధాలుగా అసత్యాలు పలుకుతుందో లెక్కించి చెప్పడం కూడా కష్టమే. ఇప్పుడు కూడా గత కొద్ది రోజులుగా చంద్రబాబు ఇదే పద్దతిని అవలoబిస్తున్నారు. తాజగా శ్రీకాకుళంలో తెలుగుదేశం […]
‘మీకు తెలుసు కదమ్మా.. హైదరాబాద్ను కట్టింది చంద్రబాబే’ ఈ మాటలు అన్నది ఎవరో చదువురాని తెలుగు తమ్ముడు కాదు. సాక్షాత్తు విదేశాల్లో చదువుకున్న బాలకృష్ణ కుమార్తె, లోకేశ్ భార్య నారా బ్రహ్మణి. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో తిరుగుతున్న ఆమె పై మాటలు అనేసరికి ప్రజానీకం నోరెళ్లబెట్టింది. అంతటితో ఆగలేదు. మరో సందర్భంలో ‘మూడు రాజధానులని అవన్నీ జరగటం జరిగింది. కవుల్లేరు. కరెంట్ బిల్లులు కట్టకపోతే పెన్షన్లు కట్ చేస్తున్నారు’ అన్నారు. దీనిని బట్టి నారా […]
సమాజంలో నీతి, నిజాయితీగా వ్యాపారాలు చేసుకుంటూ సేవా కార్యక్రమాల్లో ముందుండే ఆర్యవైశ్యులు పోరాట పటిమ చూపడంలో గాంధీ, పట్టుదలలో పొట్టి శ్రీరాములు గారికి ఏమాత్రం తీసిపోరు. అటువంటి సేవాతత్పరులను చంద్రబాబు అత్యంత దారుణంగా అవమానకరంగా మాట్లాడితే కనీసం తప్పు అని స్పందించలేని పవన్ కళ్యాణ్ నేడు ఆ సమాజానికి అండగా ఉంటానని సన్నాయి నొక్కులు నొక్కదం చూస్తే ఓట్ల కోసం వెంపర్లాడటం తప్ప వారిపై పవన్ కళ్యాణ్ కి చిత్తశుద్ది లేదనేది స్పష్టం అవుతుంది. రావులపాలెం సభలో […]
వీరప్పన్ ఏనుగులని ప్రేమిస్తాడని , దావూద్ ఇబ్రహిం అత్యంత శాంతి కాముకుడని చెబితే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో చంద్రబాబు రైతులపై ప్రేమను చూపిస్తే కూడా అంతే హాస్యాస్పదంగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రైతు వ్యతిరేక విధానాలను అవలంభించడంలో , రైతుల పై దూషణలకి దిగడంలో చంద్రబాబును తలదన్నే రాజకీయ నాయకుడు మరొకరు ఉండరు. ఎన్నికలు సమీపిస్తే చాలు రైతుల ఓట్ల కోసం పాకులాడే చంద్రబాబు ఎన్నికల అనంతరం రైతులను ఏ విదంగా తన రాజకీయ […]
‘నా ఖాజానాలోని కోట్ల రూపాయలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. ఎవడు పడితే వాడు కట్టలు కట్టలు తీసుకెళ్తున్నాడు. జనంలో మాత్రం పాజిటివ్ వైబ్స్ రాలేదు. అందరూ కలిసి నన్ను ముంచేసేలా ఉన్నారు’ నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి (వీపీఆర్) తన సన్నిహితుల వద్ద వెలిబుచ్చిన ఆవేదన ఇది. బడా పారిశ్రామికవేత్త అయిన వీపీఆర్కు చంద్రబాబు పెద్దపీట వేశారు. భారీ మొత్తంలో డబ్బు తీసుకుని ఆయనకు నెల్లూరు ఎంపీ, భార్య ప్రశాంతిరెడ్డికి కోవూరు ఎమ్మెల్యే టికెట్లు […]
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో 20 అంశాలతో కుప్పంకి ప్రత్యేక మేనిఫెస్టో అంటూ టిడిపి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఒక మీడియా సమావేశంలో తెలిపాడు. రాష్ట్ర ప్రజలందరికీ అమలయ్యే పథకాలకు తోడుగా ఈ 20 హామీలు కూడా అమలు పరుస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు. నారా చంద్రబాబు నాయుడు 1978లో రాజకీయ ప్రవేశం చంద్రగిరి నియోజవర్గంలో కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచాడు. 1983 ఎన్నికల్లో చంద్రగిరిలో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత 1989 ఎన్నికలకి కుప్పం చేరాడు. […]
– చంద్రబాబుకు విజయసాయిరెడ్డి సవాల్ ‘వైఎస్ జగన్మోహన్రెడ్డి మతవిశ్వాసాలపై ఒకటే చెప్పారు. ఏ చట్టం తీసుకురావాలన్నా.. అందరి ఏకాభిప్రాయం ఉండాలన్నారు. విభిన్న మతాలు, కులాలు, సంస్కృతులున్న ఈ దేశంలో ఏకాభిప్రాయం అనేది ముఖ్యమని చెప్పారు. బీజేపీ అమలు చేసే యూనిఫాం కామన్ సివిల్ కోడ్పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తమ స్టాండ్ ఏంటో 24 గంటల్లోగా సమాధానం చెప్పకపోతే ముస్లిం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకిగా ఆయన పనిచేస్తున్నారని అందరూ అర్థం చేసుకుంటారు’ అని వైఎస్సార్ కాంగ్రెస్ […]
– చెన్నారెడ్డి మనుక్రాంత్రెడ్డి జనసేన పార్టీ ఉనికిని దెబ్బ తీసింది తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడేనని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు చెన్నారెడ్డి మనుక్రాంత్రెడ్డి అన్నారు. ఈయన జనసేన నెల్లూరు జిల్లా అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన విషయం తెలిసిందే. శనివారం నెల్లూరులో విలేకరుల సమావేశంలో అనేక కీలక విషయాలు వెల్లడించారు. జనసేనను జిల్లాలో పటిష్టపరిచేందుకు గడిచిన ఆరేళ్లుగా నేను ఎంతో కృషి చేశా. 2018లో నేను జనసేనలోకి […]
సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని అంతమొందించడానికి ప్రయత్నించడమే కాకుండా దానిపై అనేక కట్టుకథలు అల్లింది ఎల్లో గ్యాంగ్. కుట్రదారుడు టీడీపీ విజయవాడ సెంట్రల్ అభ్యర్థి బోండా ఉమా అయితే ఒక్కోసారి ఒక్కో మాట మాట్లాడారు. స్క్రిప్ట్ రైటర్ ఎవరో కానీ ఒక్కోరికి ఒక్కో వర్షన్ ఇచ్చాడు. ఉమా ప్రమేయం ఉందని బయటపడగానే ఎల్లో మీడియాను పిలిచి ‘రూ.300 కిరాయి ఇస్తామని ఇవ్వకుండా రోడ్డు మీద వదిలేశారు. వాళ్లమ్మకు ఇస్తామని రూ.200 ఇవ్వలేదు. ఎవరికి వారు వెళ్లిపోయారు. బాధ, కోపంతో […]