షర్మిలకు ఈసీ నోటీసులు…

అత్యంత కీలకమైన ఎన్నికలుగా రాష్ట్రంలో జరగబోయే ఈ 2024 సార్వత్రిక ఎన్నికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రాష్ట్రంలో ఉన్న నాలుగు ప్రధాన పార్టీలలో మూడు పార్టీలు ఒకవైపు, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొకవైపు ఎన్నికల పోటీకి సిద్ధపడుతున్నాయి. టిడిపి జనసేన బిజెపి కూటమిగా ఏర్పడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పోటీ దిగుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ నుండి నాయకత్వం వహిస్తున్న షర్మిల పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత తీసుకురావడం కోసం కోటంకు మరింత […]