అర్హులైన కోటి కుటుంబాలకు ప్రతినెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ను అందించడంలో భాగంగా ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజనకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. సామాన్యులపై కరెంట్ ఛార్జీల భారాన్ని తగ్గించి సోలార్ విద్యుత్ వినియోగాన్ని పెంచడానికి ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం గమనార్హం. రూ.75,021 కోట్లను ఈ పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ పథకం కింద తమ గృహాలపై రూఫ్టాప్ సోలార్ వ్యవస్థను ఏర్పాటు […]