టీడీపీకి ఉత్తరాంధ్ర జిల్లాలు కంచుకోటలు అని అందరికి తెలిసిందే. అలాంటి చోట విజయనగరం జిల్లాలో చంద్రబాబు రాజకీయంతో ముగ్గురు సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు తమ ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. వారిలో మొదటి వ్యక్తి బొబ్బిలి రాజులు అయిన సుజయ్ కృష్ణ రంగారావు. బొబ్బిలి రాజులు మొదటి నుండి కాంగ్రెస్ తరువాత వైసీపీ లో జాయిన్ అయ్యి ఎంఎల్ఏ గా గెలిచారు. 2014 లో గెలిచిన తరువాత టీడీపీలో జాయిన్ అయ్యి మంత్రీగా కూడా […]