ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఏపీ ఎన్డీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వం తాము ప్రతిపాదించిన సమస్యలును పరిష్కరిస్తాం అని అనడంతో 27వ తేదీ జరగాల్సిన చలో విజయవాడను వాయిదా వేసినట్లు తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఏపీ ఎన్డీవో అసోసియేషన్ నిర్మించిన కాంప్లెక్స్ భవనాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వంకు తాము ప్రతిపాదించిన జీపీఎఫ్ సంబంధించిన రూ.70కోట్లు, సిపిఎస్ కు సంబంధించిన రూ.100కోట్లు, మెడికల్ […]