2024 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ ప్రభుత్వం పై బురద జల్లడమే పనిగా పెట్టుకుంది ఎల్లో మీడియా, మొన్న ఫ్లోటింగ్ బ్రిడ్జితో మొదలు పెట్టారు, కొనసాగింపుగా తాత్కాలిక సచివాలయం దాకా వచ్చింది.ఫ్లోటింగ్ బ్రిడ్జి ట్రయిల్ రన్ నిర్వహిస్తున్న సమయంలోనే ఫ్లోటింగ్ బ్రిడ్జి తెగిపోయినట్లుగా వార్తలను ప్రచురించింది ఎల్లో మీడియా. ఆ సాయంత్రమే నిర్వాహకులు ఫ్లోటింగ్ బ్రిడ్జిని ఇంకా ప్రజల సందర్శనార్థం ప్రారంభించలేదు, కమిషనర్ ఆదేశాల మేరకు అలలు ఎక్కువగా వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ట్రయిల్ రన్ నిర్వహిస్తున్నామని […]
ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం 2014 ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండగా ఓటుకు నోటు లాంటి అనైతిక చర్యలకి పాల్పడి హైదరాబాద్ వదిలేసి వచ్చి శివరామ కృష్ణన్ కమిటీ రిపోర్టుకి వ్యతిరేకంగా నారాయణ కమిటీ వేసి మూడు పంటలు పండే భూమిని నాశనం చేసి. ల్యాండ్ పూలింగ్ కత్తి రైతుల మెడపై పెట్టి. రియల్ ఎస్టేట్ వ్యాపార ధన దాహంతో రాజధానిగా అమరావతిని ప్రకటించిన విషయం తెలిసిందే. చంద్రబాబు 5ఏళ్ల పాలనలో అమరావతి పేరున […]