హోలీ పండుగను పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక హోలీ. ప్రజల జీవితాల్లో ఈ పండుగ సుఖసంతోషాలను నింపాలని కోరుకుంటున్నాను. అందరికీ హోలీ శుభాకాంక్షలు’ అంటూ ఎక్స్ ఖాతాలోనూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. కాగా మరో కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా సీఎం జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే సామాజిక సాధికారికత […]
అనగనగా ఓ సినిమా.. అందులో మోహన్బాబు ఆకు రౌడీ. నాకు సీఎం తెలుసు.. గవర్నర్ తెలుసు.. అంటూ అసిస్టెంట్తో చాలాసార్లు అంటాడు. ఓ సీన్లో మోహన్బాబును అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తారు. మీకు సీఎం, గవర్నర్ తెలుసు కదా ఫోన్ చేయండి వదిలేస్తారని అసిస్టెంట్ చెబుతాడు. అందుకు మోహన్బాబు నాకు వాళ్లు తెలుసు.. కానీ నేనే వాళ్లకు తెలియదు అనేసి పోలీస్ జీపు ఎక్కుతాడు. ఇదే సీన్ నిజ జీవితంలో ఒకరికి కనెక్ట్ అవుతుంది. రాసి పెట్టుకోండి […]
బీజేపీ ఎంపీ, అనకాపల్లి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ పై కేసు నమోదైంది. షెల్ కంపెనీ ద్వారా ఫోర్జరీ సంతకాలు చేసి సుమారు రూ.450 కోట్ల రూపాయలు కొల్లగొట్టారని సినీ నటుడు తొట్టెంపూడి వేణు, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కుమారుడు కావూరి భాస్కర్రావు పిర్యాదు చేశారు. కాగా సీఎం రమేష్ బీజేపీ ఎంపీగా ఉంటూ ఆ పార్టీకి ఒక్క రూపాయి కూడా ఎలాంటి ఫండ్ ఇవ్వకుండా కాంగ్రెస్ కు 30కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ […]
2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ టీడీపీ జనసేన కూటమిగా ఏర్పడిన విషయం తెలిసింది. పొత్తు ఖరారు అయిన తర్వాత కీలక ఘట్టం అయిన సీట్ల పంపకం కూడా జరిగిపోయింది. కూటమిలోని అన్ని పార్టీలు అభ్యర్థుల ప్రకటనలో జోరుగా ఉన్నారు. పొత్తు ప్రకటన తర్వాత బీజేపీ ఎట్టకేలకు తాము పోటీ చేయబోవు ఎంపీ సీట్లను ప్రకటన చేసింది. పొత్తులో భాగంగా ఆరు ఎంపీ సీట్లు బీజేపీ పోటీ చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు.ఆరు ఎంపీ సీట్లకు అభ్యర్థులకు సంభందించి […]
2024 సార్వత్రిక ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఉమ్మడి పొత్తులో భాగంగా జనసేన పోటీ చేస్తున్న 21 స్థానాలకు గాను 18 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. మూడు జాబితాలు కలిపి 18 మంది అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన 3 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులు ప్రకటించాల్సి ఉంది. జనసేన పోటీ చేయబోయే 2 ఎంపీ స్థానాలుకు అభ్యర్థులను ప్రకటించింది. ప్రకటించిన అభ్యర్థులే ఎంతవరకు పోటీలో ఉంటారు అనేది రానున్న రోజుల్లో చూడాలి జనసేన అభ్యర్థుల జాబితా ఈ విధంగా […]
రఘురామ కృష్ణంరాజు కి బీజేపీ టీడీపీ జనసేన కూటమి బొమ్మ చూపించింది. నోటికి హద్దూ పద్దూ లేకుండా నాలుగేళ్ళు విర్రవీగిన ఆయనకి సరైన శాస్తి జరిగిందంటూ జనం అనుకునేలా ఆయన పరిస్థితి తయారయింది. పార్టీ సిద్ధాంతాలను పట్టించుకోకుండా, కేవలం తనకున్న పలుకుబడి, పార్టీ నాయకులతో సంబంధాలు వంటివి తనకు కావలసిన సీటుని చేతికిచ్చేస్తాయిలే అని ఆయన ప్రకటించుకున్న ధీమా తుస్సుమనిపోయింది. నేను ఖచ్చితంగా యన్డీయే కూటమి తరపున నరసాపురం నుంచి పోటీ చేస్తాను అని చెప్పిన ఆయనకి, […]
జయప్రకాశ్ నారాయణపై ఆంధ్ర ప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళి ఫైర్ అయ్యారు. సీఎం జగన్ పాలనలో జరిగిన అభివృద్ధి జేపీకి కనిపించటం లేదా? అని సూటిగా మీడియా సమావేశంలో ప్రశ్నించారు. ఎన్నికల రావడం లేటు అప్పటి దాకా కలుగులో దాకున్న ఎలుకుల ఉండి, ఎన్నికలు రాగానే మేధావి ముసుగులో బయటికి వచ్చి తమ కులం పార్టీకి మద్దతు తెలపడం లోకసత్తా పార్టీ మాజీ అధ్యక్షడు, మాజీ ఐఏఎస్ జయప్రకాష్ నారాయణకు పరిపాటిగా […]
నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్రలో నగదు అందించడం పై త్వరితగతిన విచారణ చేపట్టి 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ కు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నియమావళి అమలు లోకి వచ్చిన తర్వాత కూడా టీడీపీ ఆగడాలు ఆగడం లేదు, మాకు నియమావళికి సంబంధం లేదు అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన మొదటి రోజే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై సోషల్ […]
టిడిపి పార్టీలో పని చేసే వారికి సీట్లు దక్కవు అని మరోసారి రుజువు చేసిన టీడీపీ అధ్యక్షడు నారా చంద్రబాబు నాయుడు. ఈక్రమంలో ఆయన రాజకీయానికి బలైన వారెందరో, ఇప్పుడు ఎంఎస్ రాజు, మహాసేన రాజేష్ ల వంతు అయింది. టిడిపి ఎస్సీ సెల్ అధ్యక్షుడు అయిన ఎంఎస్ రాజుకి మొదట శింగనమల టికెట్ ఇస్తాం అని నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ హామీ ఇచ్చారు. డబ్బు పెద్దగా ఖర్చు చేయకపోయిన రాష్ట్రం మొత్తం కాళ్ళు […]
వైసీపీ రెబల్ ఎంపీ రఘురాం కృష్ణం రాజు కు టికెట్ ఇవ్వలేదని తెలుగు దేశం ఆన్లైన్ కార్యకర్తలు తెగ ఫీల్ అయిపోతున్నారు. బాధపడుతూ కొంతమంది పోస్ట్ లు చేస్తుంటే, బీజేపీ ఇంకా వైసీపీ గ్రిప్ లోనే ఉందంటూ ఇంకొంత మంది ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు.. ఎంపీ గా గెలిచిన నాటి నుండి వైసీపీ వ్యతిరేఖ విధానాలతో, తను గెలిచిన పార్టీ కి వ్యతిరేఖంగానే పని చేస్తూ వచ్చిన రఘురామ కృష్ణం రాజు ఆద్యంతం టీడీపీ కోసమే పని చేస్తూ […]