యర్రగొండపాలెంలో టీడీపీ పరిస్థితి రోజురోజుకు మరింత దిగజారిపోతున్నది. నియోజకవర్గ కీలక నేత గత రెండు ఎలక్షన్ లో టీడీపీ తరుపున యర్రగొండపాలెంలో పోటి చేసి ఓడిపోయిన అజితారావు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. గత పది సంవత్సరాలుగా నియోజకవర్గంలో పెద్ద దిక్కుగా వుంటూ ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీ పెద్దలు సహకరించకపోయినా పార్టీని కాపాడుకుంటూ వచ్చిన అజితారావును రెండు సార్లు ఓడిపోయారు ఓడిపోయారు అంటూ కొంత కాలం క్రితం నియోజకవర్గ ఇంచార్జ్ గా […]
2024 సార్వత్రిక ఎన్నికలకు 20 రోజులు సమయం కూడా లేదు వైఎస్ఆర్సిపి ఇంకా ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టోని విడుదల చేయలేదు. టిడిపి ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో తమ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు అంటూ ఎన్నికల మేనిఫెస్టో తీసుకొచ్చాడు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 99 శాతం ఆ పథకాలన్నీ అమలు పరిచాడు. ఈసారి ప్రకటించే పథకాలు హామీలు 100 శాతం […]
విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ టిడిపి అభ్యర్థిని మార్చనున్నారా.. అంటే దానికి సమాధానం అవుననే వినిపిస్తోంది.విజయవాడలో జరిగిన మేమంతా సిద్దం బస్సు యాత్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన రాయి దాడి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ దాడికి పాల్పడిన నిందితుల్ని ఇప్పటికే సిట్ అరెస్టు చేయగా దాడి వెనుక విజయవాడ సెంట్రల్ తెలుగుదేశం అభ్యర్ధి బొండా ఉమా మహేశ్వరరావు ప్రమేయం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దాంతో బోండా ఉమాను అరెస్టు చేసే అవకాశాలు ఉండడంతో […]
మడకశిర టిడిపి అభ్యర్థి సునీల్ మార్చడంతో మడకశిర నియోజకవర్గంలో తీవ్ర అలజడి సృష్టించారు టిడిపి కార్యకర్తలు. టిడిపి మడకశిర ఎమ్మెల్యే టికెట్ పై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు క్లారిటీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడైన సునీల్ కి మొదట టికెట్ కేటాయించడంతో మాజీ ఎమ్మెల్సీ గుండుపల్లి తిప్పేస్వామి వర్గం వ్యతిరేకించింది. తిప్పేస్వామి వర్గం వ్యతిరేకించిన రెండు నెలల పాటు సునీల్ ని ఇన్చార్జిగా అభ్యర్థిగా ఉంచారు. సునీల్ గత రెండు నెలలుగా ప్రచారం […]
ఏపీ బిజెపి అధ్యక్షురాలిగా పురంధేశ్వరి నియమితులైన నాటి నుండి బిజెపికి ప్రజల్లో పలుకుబడి రోజు రోజుకీ దిగజారడమే కాకుండా బిజెపిలోని నాయకులు,కార్యకర్తలు తమ పార్టీ బిజెపి కోసం పనిచేస్తుందా లేక టీడీపీకోసమా మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడి కోసం పనిచేస్తుందా అనే అనుమానాలు వ్యక్తం చేసిన సందర్భాలను మనం ప్రతి రోజూ చూసాము. ఇప్పుడు తాజాగా ఏపీ బిజెపి అధ్యక్షురాలు పురంధేశ్వరి తను పోటీ చేస్తున్న రాజమండ్రిలో ప్రచార రథాలను సిద్ధం చేసుకొని ప్రచారాన్ని ప్రారంభించారు. ఇక్కడే […]
ఎన్నికల్లో టీడీపీ, బిజెపి , జనసేన పార్టీ లు పొత్తు పెట్టుకోని కూటమిగా ఏర్పడి ఎలక్షన్స్ కదనరంగంలోకి దిగారు కానీ కర్నూలు జిల్లాలో మాత్రం టీడీపీ,బిజెపి నేతలు ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. ఎమ్మిగనూరు, మంత్రాలయంలో కూటమి తరుపున టీడీపీ పోటీలో నిలబడింది. అయితే టీడీపీ నాయకులు బిజెపి వారిని తీవ్రంగా అవమానించడంతో బిజెపి నాయకులు కూడా ఎలక్షన్ బరిలో నిలబడ్డారు. ఇప్పుడు ఇదే కర్నూలు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో […]
ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదలై మూడు రోజులు కావస్తున్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఏ పార్టీ తరపున పోటీ చేస్తాడు అనే విషయం ఇంకా తేలలేదు. అనపర్తి నియోజవర్గానికి చెందిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి 2024 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేయాలని విశ్వ ప్రయత్నాలు చేశాడు. కానీ ఆ సీటు కూటమిలో భాగంగా బిజెపి దక్కించుకుంది. బిజెపి తరఫున కృష్ణంరాజుని అభ్యర్థిగా ప్రకటించేసింది కూడా అయినా రామకృష్ణ రెడ్డి తనకు ఎటు తిరిగి ఆ సీట్ కావాల్సిందే అంటూ తెలుగుదేశం […]
ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై మూడు రోజులై, నామినేషన్లు ప్రక్రియ జోరుగా సాగుతున్న ఇంకా టీడీపీలో సీట్ల పంచాయతీ తేల లేదు. మరో మూడు రోజులు ఉంటే నామినేషన్ల ప్రక్రియ కూడా ముగుస్తుంది అయిన కూటమి నేతలు అభ్యర్థుల ఎంపికలో తర్జన భర్జన పడుతున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్దుల మార్పు పైన ఆ పార్టీ అధ్యక్షడు నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. కొద్ది రోజులుగా అభ్యర్దుల మార్పు పైన జరుగుతున్న చర్చకు క్లారిటీ ఇచ్చారు. అయిదు […]
రేపు జరగబోయే 2024 సార్వత్రిక ఎన్నికలు సర్వత్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా కూటమి అభ్యర్థులు పోటీ చేస్తున్న చోట ఆసక్తితో పాటు గందరగోళం కూడా నెలకొంది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలలో పిఠాపురం నియోజకవర్గంలో నుంచి కూటమి ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీ నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వర్మ సమక్షంలో జరిగిన ఎన్నికల ప్రచారం అంతా రసాభాసగా మారింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న పిఠాపురంలో జరిగిన కార్యక్రమంలో జన […]
మెగా బిగ్ బ్రదర్ చిరంజీవి ఓపెన్ అయిపోయాడు. పూర్తి పలుకులు పలకడానికి ఒక ఒక్క స్టెప్ దూరంలోనే ఉన్నాడు. ప్రస్తుతానికి కూటమిలోని ఇద్దరి గురించి మాత్రం చెప్పాడు. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ముసుగును పూర్తిగా తీసేయనున్నారు. తమ అవసరాల కోసం ఎంతకైనా దిగజారే మనస్తత్వం మెగా బ్రదర్స్ది. ఇది జగమెరిగిన సత్యం. అధికారంలో ఉన్న ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటూ పనులు చేయించుకోవడంలో చిరంజీవి తర్వాతే ఎవరైనా. పీఆర్పీని కాంగ్రెస్లో కలిపి రాజ్యసభ సభ్యుడై కేంద్ర మంత్రి […]