టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే పులి శాకాహారిగా మారడం ఎంత నిజమో చంద్రబాబులో మార్పు అంతే నిజమని మరోసారి స్పష్టంగా కనిపిస్తుంది. సత్యహరిశ్చంద్రుడికి అబద్ధాలు ఆడటం చేతకాదని, అలాగే చంద్రబాబుకు నిజాలు చెప్పడం తెలియదని, మొసలి కన్నీళ్లు, మోసపు మాటలతో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకోవడమే చంద్రబాబు ఏకైక లక్ష్యమని బాబు ఎన్నికల ప్రచారాన్ని చూస్తున్న వారి నుండి వ్యక్తమౌతున్న అభిప్రాయాలు. చంద్రబాబు 14ఏళ్ళ పాలనలో ఏనాడూ పేద, మధ్యతరగతి ప్రజలు, […]
ఏపిలో నామినేషన్ ప్రక్రియ వేగవంతం అయింది. ఈరోజు చివరి రోజు కావడంతో అభ్యర్థులు క్యూ కట్టి తమ నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ అఫిడవిట్లులో సమర్పించిన వివరాలు చూస్తున్న రాజకీయ పరిశీలకులు అవాక్కు అయ్యేట్టు చింతామనేని నెలకొల్పిన మరో భారీ రికార్డు బట్టబయలు అయింది. రాష్ట్రంలోని అభ్యర్ధుల మీద ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్యను చూస్తే అత్యధికంగా చింతమనేని ప్రభాకర్ మీద 93 కేసులు నమోదు అయ్యాయని తెలుస్తుంది. ఇది రాష్ట్రంలోనే రికార్డు. రౌడీ షీటర్ గా […]
మాజీ ఇండియన్ క్రికెటర్ అంబటి రాయుడు మరోసారి తను నిలకడలేనితనాన్ని బయటపెట్టాడు. 2024 సార్వత్రిక ఎన్నికలలో జనసేన తరఫున స్టార్ క్యాంపైనర్ లిస్టులో అంబటి రాయుడు మొదటి పేరుగా ఉంది , ఎన్నికలకు మూడు వారాలు కూడా లేని సందర్భంలో జనసేన తరఫున ఇప్పటివరకు ఎటువంటి ప్రచారంలో పాల్గొనలేదు. జనసేన స్టార్ క్యాంపెనర్ లిస్టులో మిగిలిన వారందరూ ఎంతో కొంత పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒక వెబ్సైట్ ఎందుకు ప్రచారంలో పాల్గొనలేదు అనే […]
ఏపీ ప్రజలు 2024 ఎలక్షన్ లో అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న నియోజకవర్గంలో కుప్పం మొదటి స్థానంలో ఉంటుంది. ఇక్కడ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పోటి లో వున్నారు. కుప్పం చంద్రబాబు నాయుడికి కంచుకోట ఇక్కడ ఒక్కసారి కూడా ఓడిపోలేదు అలాంటి చోట ఈరోజు చంద్రబాబు నాయుడిని ఓడిస్తాము అంటూ ప్రత్యర్ధి పార్టీ అయినా వైసీపీ నేతలు సవాలు విసురుతున్నారు .దానికి కారణం 2019 లో చంద్రబాబు రెండు రౌండ్లలో వెనకబడటం, కుప్పంలో జరిగిన సర్పంచ్, […]
2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బాగా హడావిడి చేసిన కాపు సంక్షేమ అధ్యక్షుడు మాజీ మంత్రి హరి రామ జోగయ్య ప్రస్తుతం ఎక్కడా కనబడడం లేదు. గతంలో పవన్ కళ్యాణ్ కి పలు సలహాలు ఇస్తూ లేఖలు రాసిన హరే రామ జోగయ్య ఎక్కడ కనబడక పోయేసరికి , ఎక్కిడికి వెళ్లిపోయాడు అంటూ ప్రశ్నలు పలువురి నుండి ఉత్పన్నం అవుతున్నాయి . టీడీపీ జనసేన పొత్తు అని ప్రకటించిన దగ్గర నుంచీ ఆయన పవన్ కళ్యాణ్ […]
ఐపీఎల్ 2024 సీజన్లో గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు ఆక్సర్ పటేల్ , రిషబ్ పంత్ అధ్బుత బ్యాటింగ్ తో నిర్ణీత 20 ఓవర్లలలో 224 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆక్సర్ పటేల్ 43 బంతుల్లో 66 పరుగులు ( 5 ఫోర్లు , 4 సిక్స్ లు ) రిషబ్ […]
‘నా సొంత గడ్డ పులివెందులంటే నా ప్రాణంతో సమానం. ప్రతి కష్టంలో నా వెంట నడిచింది. పులివెందులంటే నమ్మకం, అభివృద్ధి, సక్సెస్ స్టోరీ. మంచి మనసు, బెదిరింపులకు లొంగకపోవడం మన కల్చర్’ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు.∙నామినేషన్ సందర్భంగా గురువారం ఆ ఊరిలో జరిగిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. టీడీపీ మాఫియా నాలుగు దశాబ్దాల దుర్మార్గాల్ని ఎదురించింది పులివెందుల బిడ్డలే. కరువు ప్రాంతంగా ఉన్న ఇక్కడికి కృష్ణా నది నీళ్లు వస్తున్నాయి. పులివెందుల కల్చర్, […]
అధికారం కోసం అబద్దాలు చెప్పడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యని రాజకీయ విశ్లేషకులు తరుచూ చెప్పే మాట. తన పాపాన్ని సైతం ప్రత్యర్ధులపైకి నెట్టి ప్రత్యర్ధుల మేలు సైతం తన ఖాతాలో వేసుకుని ప్రచారం చేసుకోగల సమర్ధుడు చంద్రబాబని తెలియని వారు ఉండరు. ఎన్నికలు రాగానే చంద్రబాబు నాలుక ఎన్ని విధాలుగా అసత్యాలు పలుకుతుందో లెక్కించి చెప్పడం కూడా కష్టమే. ఇప్పుడు కూడా గత కొద్ది రోజులుగా చంద్రబాబు ఇదే పద్దతిని అవలoబిస్తున్నారు. తాజగా శ్రీకాకుళంలో తెలుగుదేశం […]
సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా వేణుంబాక విజయసాయిరెడ్డిని ప్రకటించగానే.. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా పోటీ చేయడం ఇదే మొదటిసారి. ఎలా చేస్తాడోనని వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణుల్లో కొంత అనుమానం ఉండేది. కానీ కొద్దిరోజులకే ఆయన తన పనితీరుతో అందరి మనసులను గెలుచుకున్నారు. నెల్లూరుకు వచ్చిన మొదటి రోజు నుంచి తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు. జిల్లాలోని ముత్తుకూరు మండలానికి చెందిన విజయసాయిరెడ్డి గతంలో అనేకసార్లు నెల్లూరుకు వచ్చారు. కానీ ఈసారి చాలా ప్రత్యేకం. పుట్టినగడ్డకు సేవ […]
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక అధికారులును విధులు నుంచి తప్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు వారి స్థానాలలో కొత్త వారిని నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ గా కుమార్ విశ్వజిత్ ను ఎంపిక చేసింది. కుమార్ విశ్వజిత్ 1994 బ్యాచ్ కి చెందిన అధికారి. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గా పీహెచ్డీ రామకృష్ణ ను ఎంపిక చేసింది. పీహెచ్డీ రామకృష్ణ 2006 బ్యాచ్ […]