ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదు అనేది వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అయిన నాటి నుండి ఎల్లో మీడియా విపరీతంగా చేస్తున్న ప్రచారం. నిజంగా ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి లేదా? లేక ఎల్లోమాఫియా మాయలో సగటు మానవుడు చిక్కుకున్నాడా? అసలు అభివృద్ధి అనే పదానికి కొలమానం ఏంటి? ఏ ప్రాతిపదికన అభివృద్ధి అనేదాన్ని నిర్ణయిస్తారు? వివరాల్లోకి వెళితే మనం ఎప్పుడైనా ఊళ్ళకి వెళ్ళినప్పుడు ఒకసారి అలా ఊరిలోకి వెళ్లి చూస్తే […]
పరిటాల సునీతకు తన కంచుకోట లాంటి రాప్తాడులో ఆదరణ కరువైందా అంటే అవుననే సమాధానం వస్తుంది. తన వెంట నడిచే నాయకులు, జెండా పట్టుకుని తిరిగే కార్యకర్తలు లేక అల్లాడిపోతున్న సునీత టీడీపీ వారికే మళ్ళీ టీడీపీ కండువాలు కప్పుతూ అభాసు పాలవతుండడం గమనార్హం. ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలో తిరుగుతున్న సునీత తనకు కనపడిన ప్రతి మనిషికి అప్పటికప్పుడు టీడీపీ జెండా మెడలో వేస్తూ ఫొటోలు తీసి టీడీపీలో జాయిన్ అవుతున్నారని ప్రచారం చేస్తూ వస్తున్నారు. […]
2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయాలన్నీ ఒక ఎత్తు… పిఠాపురం చుట్టూ జరుగుతున్న రాజకీయ పరిణామాలు మరొక ఎత్తు. రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుండి టిడిపి బిజెపి జనసేన కూటమి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఎలాగైనా పవన్ కళ్యాణ్ గెలవాలి అని తపన పడుతున్నాడు. కనీసం ఈ ఒక్కసారి గెలిచి అసెంబ్లీకి వెళ్తే చాలు జన్మ ధన్యం అనేంతలా […]
జగన్ వచ్చాక ప్రజలు నిరుద్యోగులు అయ్యారు అనేది ఆయనే, జగన్ పథకాల వల్ల సోమరిపోతులు అయ్యారు అనేది ఆయనే. కాకపోతే రెండూ నిజాలు కాదు. అధికారిక లెక్కలు అబద్ధం ఆడవు… జాబు రావాలంటే బాబు రావాలి, ఇంటికో ఉద్యోగం, లేకుంటే నిరుద్యోగ భృతి అంటూ కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత జాబులు అడిగితే జాబిస్తానని నేనెప్పుడూ అనలేదే అని ప్లేటు పిరాయించాడు. పోనీ నిరుద్యోగభృతి ఇచ్చాడా అంటే దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే […]
సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. ఓటుకు నోటు వ్యవహారంపై సీబీఐ విచారణ చేపట్టాలన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. వేసవి సెలవుల అనంతరం కేసు విచారణ చేపడతామని జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎస్విఎన్ భట్టిల ధర్మాసనం వెల్లడించింది. కాగా ఈ కేసులో చట్టానికి సంబంధించి అనేక అంశాలు ముడిపడి ఉన్నాయని, రెండు వారాల్లో కేసుతో ముడిపడి ఉన్న చట్టపరమైన అంశాలతో కూడిన వివరాలను […]
ఇదేమి చంద్రబాబు హైటెక్ సిటీ నేనే కట్టా, ఏఐ ని నేనే తెచ్చా లాంటిది కాదు. అవి ఎప్పుడు ఉండేవే. ఇప్పుడు కొత్తగా చెప్పుకోబోయేది బాబు రచించే కుట్ర అమలు భాద్యత, దాని సానుకూల ఫలితం గురించి.. ప్రత్యర్థుల మీద చంద్రబాబు ఏదైనా వ్యూహం రచిస్తే ఖచ్చితంగా అది ఎవరో ఒకరి మెడకు బలంగా చుట్టుకుని ఒకవేళ వ్యూహం విఫలం అయితే ఆ వ్యూహం అమలు చేసిన వారి మెడకు ఉరితాడు బిగుసుకుంటుంది. ఒకవేళ సఫలం అయితే […]
జనసేన అభ్యర్థులకు పవన్ కళ్యాణ్ బీ ఫారాలు ఇచ్చి ప్రతిజ్ఞ పేరుతో షో చేశాడు. అందులో చెప్పినవన్నీ అబద్ధాలే. అప్పుల ఆర్థిక విధానాలు, తప్పుడు పరిపాలన వల్ల మనకు తిప్పలు తప్పడం లేదని అందులో రాశారు. ఏపీ అప్పుల విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చాలాసార్లు క్లారిటీ ఇచ్చింది. నిబంధనలకు లోబడే అప్పులు తీసుకున్నట్లు చెప్పింది. కానీ ఎల్లో గ్యాంగ్తో చేరి అప్పులు.. అప్పులంటూ ఊదరగొడుతున్నాడు. ఐదేళ్ల పాలనలో రాష్ట్రం అధోగతి పాలైంది. మనమంతా కలిసికట్టుగా […]
ప్రజలతో మమేకమయ్యే సందర్భాల్లో తమ ఇబ్బందులు గురించి చెప్పుకునే ప్రజల కష్టాలను విని తక్షణమే స్పందించి అప్పటికప్పుడు ప్రజల సమస్యలను తీర్చే సీఎం జగన్ మనసున్న మరాజుగా పేరు తెచ్చుకున్నారు. ప్రజల ఇబ్బందులను 24 గంటల్లోగా పరిష్కరిస్తూ ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటున్న సీఎం జగన్ కొన్ని సందర్భాల్లో స్పందించిన తీరు ఆదర్శనీయం అని చెప్పవచ్చు. 20 కోట్ల విలువైన ఇంజక్షన్ తో చిన్నారి ప్రాణాలు నిలిపి.. వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గానికి చెందిన ధరణి, అశోక్ కుమార్ […]
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ను కీలక స్థానంలో చూడాలని మెగా ఫ్యామిలీ కలలు కంటోంది. ఈసారి ఎలాగైన అవకాశాన్ని ఒడిసిపట్టుకోవాలని చిరంజీవి అండ్ కో కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగా ఎన్నికలకు సంబంధించిన చాలా పనులను మెగా హీరోలు భుజాలకెత్తుకున్నారు. ప్రత్యక్షంగా వస్తే ప్రేక్షకుల నుంచి వ్యతిరేకత వచ్చి సినీ కెరీర్పై ప్రభావం పడుతుందని భయపడి పరోక్షంగా పవన్కు సహకారం అందిస్తున్నారు. అధికారం వస్తే అనుభవించడానికి.. కావాల్సిన పనులు చేయించుకోవడానికి ఎన్నికల్లో భారీగా పెట్టుబడి పెడుతున్నారు. ఎన్నికల […]
సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని అంతమొందించేందుకు చంద్రబాబు నాయుడు కుట్రలు పన్నినట్లు తేటతెల్లమైంది. ఆయన డైరెక్షన్లో.. బోండా ఉమ ఆధ్వర్యంలో దుర్గారావు అనే నాయకుడు సతీష్ చేత రాయి వేయించినట్లు బయటపడింది. పోలీసుల విచారణలో సతీష్ సంచలన విషయాలు బయటపెట్టాడు. ఈ హత్యాయత్నం వేనుక కుట్ర కోణం ఉందని మొదటి నుంచి పోలీసులు అనుమానించారు. ఆ దిశగానే దర్యాప్తు జరిగింది. రాయి విసిరిన సతీష్ను ఏ1గా, దుర్గారావును ఏ2ను పెట్టారు. ఈ కేసుకు సంబంధించి వారి అరెస్ట్ చూపించేందుకు […]