మీరు ఎన్ఆర్ఐ అయ్యి ఉండి.. బాగా డబ్బు ఉంటే చాలు.. తెలుగుదేశంలో సంవత్సరాలుగా పనిచేయకపోయినా చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చేస్తారు. ఆయనకు కావాల్సిన మొత్తం ఇస్తే.. సీటు ఇవ్వడానికి ఎంతటి సీనియర్ను అయినా బలి చేస్తారు. ఎన్నికలంటే చాలు.. టీడీపీలో ఎన్ఆర్ఐలు చేరేస్తారు. అందులోనూ ఓ సామాజికవర్గం వారే అధికంగా ఉంటారు. షెడ్యూల్కు రెండు, మూడునెలల ముందు వచ్చేస్తారు. పార్టీకి దండిగా ఫండ్ ఇస్తారు. అధినేతల ఖజానాకు ఎంతోకొంత వితరణ చేస్తారు. టార్గెట్ చేసిన నియోజకవర్గంలో ట్రస్ట్ […]
‘అప్పు-డే తెల్లారిందా’ ఈ మాటతోనే చాలామంది మధ్యతరగతి జీవుల రోజు మొదలవుతుంది. అనేక మధ్యతరగతి కుటుంబాలు అప్పు భయంతోనే బతుకు ఈడుస్తూ ఉంటాయి. అయితే.. బడా పారిశ్రామిక వేత్తలకు మాత్రం అలా కాదు. నెత్తిమీద ఉన్న అప్పుల కుప్ప గురించి వాళ్లకు ఎటువంటి చింత ఉండదు. ‘అప్పు చేసి పప్పు కూడు తినరా ఓ నరుడా!’ గీతాన్ని ఒంటబట్టించుకున్న ఆ బడా నేతలకు రుణపాశమంటే భయమే ఉండదు. అందుకే వాళ్లు అవసరం కోసం అప్పు చేయరు.. విలాసాల […]
మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా నిర్వహించిన ముఖాముఖిలో స్థానిక ఎమ్మెల్యే బ్రిజేంద్ర రెడ్డి మాట్లాడుతూ మరో 45 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి అందరూ కూడా రకరకాల జిమ్మిక్కులతో పగటివేషగాళ్ల మాదిరి మీ ముందుకు వస్తున్నారు. మీరు ఇవన్నీ గమనిస్తున్నారు కూడా. మీకు ఈరోజు రెండు విషయాలు చెబుతాను. సీఎం వైయస్ జగన్ 2019లో సుదీర్ఘ పాదయాత్ర చేసినప్పుడు అధికారంలోకి వస్తే రైతుభరోసా, అమ్మఒడి, చేయూత వంటి సంక్షేమ పథకాలతో నవరత్నాలను ప్రకటించారు. ఆ పాదయాత్రలో మీ […]
నిన్న ఏపీ లో తాము పోటి చేసే అభ్యర్ధులను బిజెపి ప్రకటించింది. వాటిలో బాబు అనుచరులే తప్ప అసలు సిసలైన పాత వారు, సీనియర్ బిజెపి నాయకులూ ఒక్కరు కూడా లేరు. బిజెపి అధ్యక్షురాలు అయిన పురంధేశ్వరి గారు తన బావ మరిది అయిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కోసం ఏపి బీజేపీని తాకట్టు పెట్టి, పార్టీ సీనియర్ నాయకులను కాదని టీడీపీకి అందులో చంద్రబాబుకు అత్యంత ప్రీతి పాత్రులకు బిజెపి తరుపున టికెట్ లు దక్కడంలో […]
‘వావ్.. సన్రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ అన్ని రికార్డులు బద్ధలు కొట్టిందని విన్నాను. 277 ఎలా కొట్టారో హైలెట్స్లో చూస్తా’ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి అభ్యర్థి నారా లోకేశ్ ట్వీట్ ఇది. దీనిని చూసిన తెలుగు తమ్ముళ్లు అవాక్కయ్యారు. రాష్ట్రమంతా ఎన్నికల గోలలో ఉంటే మీరు క్రికెట్పై దృష్టి పెట్టారా అంటూ కామెంట్లు చేస్తున్నారు. లోకేశ్కు రాష్ట్రస్థాయిలో ఎన్నికల బాధ్యతలు అప్పగించకుండా చంద్రబాబు నాయుడు దూరం పెట్టారని పార్టీలో ప్రచారం ఉంది. కుమారుడి వల్ల […]
ఏపీ లో 2024 ఎలక్షన్ సందడి మొదలయింది, ప్రధాన పార్టీలు జన సేన, టీడీపీ, బిజెపి కూటమిగా ఏర్పడి ఎలక్షన్ కదన రంగం లోకి దిగాయి. పవన్ కళ్యాణ్ తన పార్టీ జన సేన వాటాగా వచ్చిన 21 సీట్లలో టికెట్ లు చిన్నగా ప్రకటిస్తూ ఇప్పటి వరకూ 18 మందిని ప్రకటించారు. దీనిలో సగం పైనే పక్క పార్టీల నుండి వచ్చిన వారికే టిక్కెట్లు ఇచ్చి తనని నమ్ముకున్న పార్టీ నాయకులకు వెన్నుపోటు పొడిచారు. ఈ […]
ఎన్నికల ప్రచారానికి సీఎం జగన్ మేమంతా సిద్ధం అనే పేరుతో తలపెట్టిన బస్సు యాత్ర నేడు ఆళ్లగడ్డ నైట్ హాల్ట్ నుంచి ప్రారంభమైంది. నేడు ఉదయాన్నే నైట్హాల్ట్ పాయింట్ వద్ద ముఖ్యమంత్రి శ్ వైయస్.జగన్ను కలిసిన ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు ఆయనకి పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. ఆ తరువాత ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ సమక్షంలో వైఎస్సార్ జిల్లా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్ర నాధ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ […]
నెల్లూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ అన్ని స్థానాల్లో విజయం సాధించేలా ఆ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వేణుంబాక విజయసాయిరెడ్డి అడుగులు వేస్తున్నారు. అసంతృప్తులు, ఇతర వర్గాల నాయకుల్ని పిలిచి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా ఉంటారని, ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని చెబుతున్నారు. ఆయన రాకతో జిల్లా శ్రేణుల్లో కొత్త జోష్ వచ్చింది. 2019లో ఉమ్మడి జిల్లాలో వైఎస్సార్సీపీకి పదికి పది అసెంబ్లీ సీట్లు వచ్చాయి. నెల్లూరు, తిరుపతి ఎంపీలను కైవశం చేసుకుంది. జిల్లాల […]
అబద్ధాలు చెప్పడంలో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి మించిన వారు ఉండరు. పదవి కోసం ఎంతకైనా దిగజారుతాడు. ఏ విషయంపై అయినా బాబుకు రెండు, మూడు స్టాండ్లు ఉంటాయి. ఎప్పుడు ఏది అవసరమైతే అది వాడేస్తారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారాల్లో ఇదే పని చేస్తున్నారు. 2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అన్ని వర్గాల కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. జన్మభూమి కమిటీల్లాంటివి పెట్టకుండా సచివాలయ, వలంటీర్ల వ్యవస్థల ద్వారా అర్హులందరికీ నేరుగా లబ్ధి చేకూర్చింది వైఎస్సార్ […]
2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ టీడీపీ జనసేన కూటమిగా ఏర్పడిన విషయం తెలిసింది. పొత్తు ఖరారు అయినా తర్వాత కీలక ఘట్టం అయిన సీట్ల పంపకం కూడా జరిగిపోయింది. కూటమిలోని అన్ని పార్టీలు అభ్యర్థుల ప్రకటనలో జోరుగా ఉన్నారు. పొత్తు ప్రకటన తర్వాత బీజేపీ ఎట్టకేలకు తాము పోటీ చేయబోవు అసెంబ్లీ సీట్లను ప్రకటన చేసింది. పొత్తులో భాగంగా పది అసెంబ్లీ సీట్లలో బీజేపీ పోటీ చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు. అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటన ఈ […]