మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా విజయవాడ చేరుకున్న సీఎం జగన్ పై దాడి జరిగింది. విజయవాడలోని సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని సింగ్ నగర్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి రాయితో దాడి చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. దాడి కారణంగా సీఎం జగన్ ఎడమ కంటి పై భాగంపై గాయమైంది. ప్రథమ చికిత్స అనంతరం యాత్రను సీఎం జగన్ కొనసాగించారు. కాగా శనివారం రాత్రి బస్సు యాత్ర ముగిసిన అనంతరం వైద్యులు సూచనల మేరకు సీఎం జగన్ […]
నిన్న రాత్రి విజయవాడ సింగ్ నగర్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై జరిగిన దాడి కేవలం టీడీపీ పార్టీకి చెందిన ఎవరో ఆకతాయి చేసిన చిల్లర దాడిగా పరిగణించటానికి వీళ్ళేనిది. ఇది ఖచ్చితంగా భౌతికంగా అంతమొందించే కుట్రే. శరీరంలో సున్నితమైన భాగాల్ని లక్ష్యంగా చేసుకొని దాడి చేసి అంతమొందించే నేరస్తులకు బెజవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొదవ లేదు . అలాంటి నేరస్తులు లక్ష్యం చేసుకొన్న వ్యక్తుల దినచర్య, కదలికలు గమనించి, నేరుగా దాడి చేయకుండా, సీసీ […]
2014 ఎన్నికల్లో 650 హామీలు ఇచ్చి, సీఎం కాగానే మేనిఫెస్టో చంద్రబాబు మాయం చేసాడు. కులానికో డజను చొప్పున హామీలు ఇచ్చి, వింత వింత వరాలు ప్రకటించాడు. కొన్ని హామీలు అయితే చూడగానే నవ్వు కూడా వస్తుంటుంది. ఎన్నికల్లో గెలవడానికి అవసరం అయితే చందమామ పైకి తెలుగు వారు వెళితే అక్కడ భోజనానికి ఇబ్బంది లేకుండా మీద చంద్రన్న క్యాంటీన్లు పెట్టిస్తా అని కూడా హామీ ఇవ్వగల ఘనుడు.. 2014 మేనిఫెస్టో లో అతిపెద్ద మోసం, బాబు […]
ఎవరు ఏ స్థితిలో ఉన్న ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆరోగ్యం బాగుంటే బతికే ధైర్యం ఉంటుంది. ఎందుకంటే ప్రతి మనిషి కావాల్సిందే ఆరోగ్యం. అది ఉంటే దేనినైనా సాధించగలమనే నమ్మకం అనుకోకుండానే పుడుతుంది. మనిషి ఆరోగ్యంగా ఉంటే ఆలోచనలు పదునుగా ఉంటాయి, దాని పర్యవసానాలు మెరుగ్గా ఉంటాయి అనేది సహజంగా సామాన్య మానవుడి ఆలోచన విధానం. అందుకే ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎన్ని నాయకత్వాలు మారినా ప్రజలకు అవసరమైనటువంటి కనీసం మౌలిక సదుపాయాలని, ఆరోగ్య అవసరాలని తీర్చడమే […]
‘చేనేత రంగానికి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం చేయూతనిచ్చింది. ఈ 58 నెలల్లో రూ.3,706 కోట్ల ఖర్చు చేశాం. నేతన్న నేస్తం ద్వారా రూ.970 కోట్లు అందించాం’ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. ఆయన చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర శనివారంతో 14వ రోజుకు చేరుకుంది. గుంటూరు జిల్లా నంబూరు బైపాస్ నుంచి ప్రారంభమైంది. ప్రజలు జననేతకు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి సీఎం సీకే కన్వెన్షన్ హాల్లో జరిగిన చేనేత కార్మికులతో ముఖాముఖి […]
జగన్ దళిత ద్రోహి అని బాబు విమర్శిండం బాబు ఉన్న మానసిక స్థితిని ప్రతిబింబిస్తుంది… నా వాళ్లు అని జగన్ దళితులని అనుకోవడమే జగన్ దళిత ద్రోహి అని బాబు అనడానికి కారణమా? వాస్తవాలు ప్రజలంతా గమనిస్తున్నారు.. ఏపీతో సహా 16 రాష్ల్రాల్లో ఎస్సీ ఉప ప్రణాళిక క్రింద 14.54 లక్షల ఎస్సీ కుటుంబాలకు సహాయం అందగా, వీటిలో ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 14.44 లక్షల ఎస్సీ కుటుంబాలకు (99 శాతం) సహాయం అందింది. మిగతా ఏ రాష్ట్రంలోనూ […]
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకమని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్లో పోరాడతామని ఆయన వెల్లడించారు. రేపు గాజువాక పర్యటనకు వస్తున్న చంద్రబాబును విశాఖ స్టీల్ ప్లాంట్ మీద వైఖరి ఏంటో చెప్పాలనీ జనం నిలదీయాలని స్టీల్ ప్లాంట్ పై తన వైఖరి చెప్పిన తర్వాతే చంద్రబాబు రేపు గాజువాకలో ఓట్లు అడగాలని మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. కూటమిలో ఉన్న టీడీపీ అభ్యర్థులు, నాయకత్వం స్టీల్ […]
‘చేనేతలను చాలా పార్టీలు చిన్నచూపు చూస్తుంటాయి. కానీ గుర్తించింది ఒక్క జగనన్న మాత్రమే’ అని రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ జింకా విజయలక్ష్మి. మేమంతా సిద్ధం బస్సు యాత్ర శనివారంతో 14వ రోజుకు చేరుకుంది. మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్ లో చేనేత కార్మికులతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడారు. నేను చేనేత బిడ్డను. మధ్యతరగతి కంటే దిగువన ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. సాధారణ మహిళనైన నన్ను జగనన్న […]
వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసింది మొదలు నేటి వరకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చిన అంశం విద్య.. బహుశా విద్యపై సీఎం జగన్ పెట్టినంత శ్రద్ద కానీ ఖర్చుగాని గతంలో ఏ ముఖ్యమంత్రి ఏ రాజకీయ నాయకుడు పెట్టలేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. చదువొక్కటే దేశంలో పేదరికాన్ని రూపుమాపుతుంది అని బలంగా నమ్మిన జగన్ నాడు నేడు ద్వారా. విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాడు జగన్ తన పాలనలో విద్యా రంగంలో పెద్ద విప్లవమే […]
మంగళగిరిలో ఎలాగైనా గెలవాలని లోకేష్ చేయని ప్రయత్నం లేదు. దొడ్డిదారిన ఎమ్మెల్సీగా ఎన్నికై మూడు శాఖలకు మంత్రిగా పని చేసారనే అపవాదు మూటకట్టుకున్న లోకేష్ టీడీపీకి విజయావకాశాలు లేని మంగళగిరి నియోజకవర్గంలో గెలిచి తన ప్రతాపాన్ని చూపించాలని మాస్టర్ ప్లాన్ వేసాడు. కానీ 2019 ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. దీంతో ప్రత్యక్ష ఎన్నికల్లో లోకేష్ గెలవలేడనే వార్తలకు ఆజ్యం పోసినట్లైంది. టీడీపీ శ్రేణులకు సైతం లోకేష్ నాయకత్వంపై అనుమానాలు […]