పచ్చోడు ఏం చేసినా సంసారం పక్కోడు ఏం చేసినా అదేదో అనే చందాన ఉంటుంది ఎల్లో మీడియా తీరు. అభూత కల్పనలు వండి వార్చడంలో, అసత్య ప్రచారాలు చేయడంలో, బట్ట కాల్చి నెత్తిన వేయడంలో ఎల్లో మీడియా ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది. ఎల్లో మీడియా చెప్పే నీతులకు చేసే పనులకు ఎక్కడా పొంతన ఉండదు. చంద్రబాబు ఏం చేసినా సమంజసమే.. అదే పని ఇంకెవరు చేసినా సన్నాసి తనమే అనే నీచమైన ఆలోచన విధానంలో […]
‘నేను తెలుగుదేశంలో చాలా సీనియర్. పార్టీ కోసం చాలా చేశా. అనకాపల్లి పార్లమెంట్ సీటు నా కుమారుడు విజయ్కు అడిగే హక్కు నాకుంది. బయటి నుంచి వచ్చే వారికి ఇస్తానంటే ఒప్పుకొంటానా. చంద్రబాబు నాయుడిని గట్టిగానే అడుగుతా. ఎలా ఇవ్వరో చూస్తా’ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చింతకాయల అయ్యన్న పాత్రుడి మాటలివి. ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ ఉన్నాడు. కానీ అయ్యన్న నోరు మెదపడం లేదు. చాలాకాలం నుంచి అయ్యన్న అనాకపల్లి ఎంపీ టికెట్ను […]
‘సర్, ఇది మా చైర్మన్, ఎక్స్ మినిస్టర్ పొంగూరు నారాయణ మాట. ఎన్నికల్లో మీరు, మీ స్టాఫ్ తెలుగుదేశానికి సపోర్టు చేయండి. ఆ పార్టీ గెలిస్తే మీకు బెనిఫిట్ ఉంటుంది. మీ వాళ్లు ఎంతమంది ఉన్నారో చెబితే అమౌంట్ తెచ్చిస్తాం. ఇప్పుడు మీరు కామ్గా ఉంటే నష్టపోతారు. రేపు ఆయన మంత్రి అయితే అస్సలు పట్టించుకోరు. పైగా ఇబ్బందులు కూడా రావొచ్చు’ అంటూ నారాయణ విద్యాసంస్థలకు చెందిన ముఖ్యులు ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీల యజమానులకు ఫోన్ […]
సాధారణంగా ఎవరికైనా ఒక దెబ్బ తగిలితే అయ్యో పాపం అంటాం.. మనకు తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా ఏదైనా ప్రమాదానికి గురయ్యారు అంటే ఆరాలు తీసి మరీ యోగక్షేమాలు కనుక్కుంటాం. దానికి బంధువులే కానవసరం లేదు తెలిసిన వాళ్ళే కానవసరం లేదు సాటి మనిషి అయితే చాలు.. సాటి మనుషుల మీద కనీసం మానవత్వం ఉంటే చాలు. అసలు కనీసం విచక్షణ లేని వ్యక్తిత్వాలు సమాజానికి ఏం సందేశాన్ని ఇస్తాయి.. రాజకీయాల కోసం మనుషులం అనే సంగతి […]
మైలవరం అధికార పార్టీ ఎంఎల్ఏ అయిన వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీని వీడి టీడీపీ లో జాయిన్ అయ్యి కూటమి తరుపున మైలవరం టికెట్ సంపాదించారు. టీడీపీలో ఈ టికెట్ కోసం బొమ్మసాని, దేవినేని ఉమామహేశ్వరరావు వర్గాలుగా చీలిపోయి గత సంవత్సర కాలంగా కొట్లాడుకుంటునే వున్నారు. అలాంటి చోట చంద్రబాబు నాయుడుకు వసంత కృష్ణప్రసాద్ ఒక ఆశ దీపంలా కనిపించి అటూ రెండు గ్రూపులను కాదు అని మూడో వ్యక్తి అలాగే పార్టీ కి వంద కోట్ల […]
రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మరింత తీవ్రం కానున్నాయని వాతావరణ శాఖ తెలిపింది . గత నాలుగైదు రోజులగా కాస్త తగ్గుముఖం పట్టిన, నేటి నుంచి తన ప్రతాపం చూపడానికి సూర్యడు సిద్దమయ్యాడు. వారం క్రితం ద్రోణి, ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఫలితంగా ఎండలు కాస్త తగ్గుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అక్కడక్కడా ఉపశమనం కలిగించేలా వర్షాలు పడినా , వాతావరణ శాఖ అంచనా వేసినట్లు రాష్ట్రం […]
మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై అగంతకులు రాయితో దాడి చేయడంతో, సీఎం జగన్ మోహన్ రెడ్డి గాయపడిన విషయం తెలిసిందే . అనంతరం ప్రభుత్వ వైద్యశాలలో ట్రీట్మెంట్ తీసుకొన్న జగన్ వైద్యుల సూచన మేరకు బస్సు యాత్రకు ఒక రోజు విశ్రాంతి తీసుకున్నారు. ఒక రోజు విరామం తర్వాత తిరిగి ఈ రోజు నుంచి నుంచి యాత్ర తిరిగి ప్రారంభంకానుంది. ఈ విషయాన్ని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం […]
దేశంలో ఈ నినాదం దశాబ్దాల కాలంగా కేవలం ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల మాటలకు, మీడియా బూటకపు రాతలకు మాత్రమే పరిమితం అయింది. దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటినుండి పిల్లలు చదువులు పట్ల వారి భవిష్యత్తు పట్ల చేతల్లో చిత్తశుద్ధి చూపించిన ప్రభుత్వాలను నేతలను మనం ఎప్పుడైనా చూసామా? బహుశా పిల్లలకు ఓటు హక్కు ఉండదు కదా! వారిపై మనం ఎందుకు పెట్టుబడి పెట్టాలి అనేది ఆయా ప్రభుత్వాలు, నేతలు, రాజకీయ పార్టీలు ఉద్దేశం కాబోలు. […]
ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల, ఆమె సోదరి సునీతపై ఇప్పటికే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరి విమలమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ శత్రువుల చేతుల్లో వారిద్దరూ కీలుబొమ్మల్లా మారారని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తాజాగా వైఎస్సార్ జిల్లా పులివెందుల మహిళా కౌన్సిలర్లు వారి తీరుపై మండిపడ్డారు. షర్మిల, సునీత చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు.• హంతుకులంటూ విమర్శలు చేయడమే వారు పనిగా పెట్టుకున్నారు. ఇది దారుణం. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగితే కారకులైన వారిని […]
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు ఘన నివాళులు అర్పించారు. సమాజంలో అంటరానితనం నిర్మూలనకి అక్షరమనే ఆయుధాన్ని ఎక్కుపెట్టిన దార్శనికుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ అని సీఎం జగన్ పేర్కొన్నారు. సమాజంలో అట్టుడుగు స్థాయి వారి సాధికారత కోసం అంబేద్కర్ చేసిన కృషి మన అందరికి స్ఫూర్తినిస్తుంది అని అన్నారు . వివక్ష లేని, సమరస్యాపూర్వకమైన సమాజాన్ని నిర్మించడమే ఆయనకు మనం అర్పించే ఘనమైన నివాళి […]