ఎన్నికల వేల టీడీపీ ధన ప్రవాహనికి తెర లేపింది, ఓటుకి నోటుకి ఆధ్యుడైన చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు డబ్బుని మంచి నీళ్లలా ఖర్చు చేస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా నేడు టీడీపీ అనంతపురం జిల్లా కదిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి చెందిన ఎన్నికల పెర్మిషన్ పొందిన వాహనంలో రెండు కోట్ల రూపాయల నగదు పోలీసులకు పట్టుబడింది. వివరాల్లోకి వెళితే అనంతపూర్ జిల్లా అనంతపురం నగరంలో విద్యుత్ నగర్ సర్కిల్లో భారీగా నగదును పోలీసులు పట్టుకున్నారు. ఎన్నికల […]
ఉమ్మడి అనంతపురం జిల్లా టిడిపికి కంచుకోటగా ఉండేది. అలాంటిది నేడు ఆ కంచుకోట బీటలై పారింది. 2019 ఎన్నికల వరకు బోయలు కురుబలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి వెన్నంటే నడిచారు. నేడు ఆ కులాలకు చెందినవారు ఒక్కొక్కరు టీడీపీని వదిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారు. తెలుగుదేశం పార్టీకి బోయలు కురుబలకి సంబంధించి వారు ఓట్లు మాత్రమే కావాలి వాళ్లకి చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించడం, వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చడం వంటివి ఏమాత్రం చేయరు. ఉమ్మడి […]
టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి అండగా నిలిచింది ఈరోజు వరకు బీసీలు మాత్రమే. మరి ముఖ్యంగా అనంతపురంలో టీడీపీకి కొమ్ము కాసింది బీసీ సామాజిక వర్గం. అలాంటి బీసీలకు గత కొంత కాలంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజా ప్రతినిధులుగా పోటీ చేసే అవకాశం ఇవ్వడం లేదు. దీనితో విసుగు చెందిన కీలక బీసీ కులాలు టీడీపీకి క్రమక్రమంగా దూరం జరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో అనంతపురంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, కురుబ సంఘం […]
ప్రస్తుత ఎన్నికలు డబ్బుల చుట్టూ తిరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఎవరు అధికంగా డబ్బులు ఇచ్చి ఖర్చు పెట్టుకోగలరో వారికే టిక్కెట్లు కేటాయించారు. అలా కేటాయించిన సీట్లలో ఒకటి అనంతపురం అర్బన్ నియోజకవర్గం. ఇక్కడ మొన్నటి వరకు టీడీపీ కి ప్రభాకర్ చౌదరి ఇంచార్జిగా వుండేవారు. చంద్రబాబు ఎలక్షన్ కి 30 కోట్లు సిద్ధం చేసుకోవాలి అని చెప్పడంతో ప్రభాకర్ చౌదరి తాను అంత పెట్టుకోలేను కానీ తన తరుపున ఓ 20 […]
ఎమ్మెల్సీ శివరామిరెడ్డి తల్లి ఎల్లారెడ్డి లలితమ్మ మృతికి సంతాపం తెలిపిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ రోజు మధ్యాహ్నం అనంతపురం జిల్లాలో జరిగే లలితమ్మ అంత్యక్రియలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి హాజరుకానున్నారు. వైఎస్ కుటుంబాన్ని , ఎల్లారెడ్డి కుటుంబానికి ఎన్ని ఏళ్ల విడరాని ఆత్మీయ బంధం ఉంది. ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మొదటగా వైయస్ఆర్ హయాంలో 2004 లో ఎమ్మెల్యే గా గెలిచారు. వైయస్ఆర్ మరణాంతరం కాంగ్రెస్ పార్టీకి […]
ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ జనసేన కూటమి మొదటి జాబితా ప్రకటించినప్పటి నుండి అసంతృప్తి నేతల అలకలు తిరుగుబాటులతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇప్పటికే రాజమండ్రి రూరల్, మైలవరం లాంటి నియోజకవర్గాల్లో టికెట్ ఎవరికిస్తారో తెలియక ఆయా నియోజకవర్గాల్లోని టీడీపీ సీనియర్ నేతలు తీవ్ర అసహనంతో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఆ జాబితాలోకి అనంతపురం అర్బన్ సీటు చేరింది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథికి టీడీపీ ప్రకటించిన తొలి జాబితాలో చోటు […]
2014 లో నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక చంద్రబాబుకు పాలనలో అనుభవం ఉందని ఏపీ ప్రజలు బాబుకు అధికారం కట్టబెట్టారు. అనంతరం చంద్రబాబు అన్ని జిల్లాల్లోనూ సమగ్రాభివృద్ధి చేస్తానని హైదరాబాద్ నుంచి గుణపాఠాలు నేర్చుకున్నామని, ముందు చేసిన పొరపాటు చేయను అంటూ మానిఫెస్టో ద్వారా ప్రజలని మోసం చేసింది కాక జిల్లాల అభివృద్ధి అంటూ ప్రజలకు కుచ్చు టోపీ పెట్టాడు. ముఖ్యంగా అనంతపురం ప్రజలకు అనేక హామీలిచ్చి ఆ జిల్లా ప్రజలను నట్టేట ముంచాడు. బాబు ప్రకటించిన కొన్ని ముఖ్యమైన […]
విద్య, వైద్యం, వ్యవసాయం, సున్న వడ్డీ పథకం, వైఎస్ఆర్ బీమ, ఆరోగ్య శ్రీ, జగనన్న ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్ విధానం, జగనన్న విద్యాకానుక, జల వనరుల శాఖ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ పథకాలు, జగనన్న చేదోడు, కపు నేస్తం, మహిళ శిశు సంక్షేమ, వాహన మిత్ర , పంచాయతీ రాజ్, రోడ్లు – భవనాలు, అమృత్ సరోవర్, జలజీవన్ మిషన్ తదితర పథకాలు ద్వారా వేల కోట్ల రూపాయిలు లబ్ధి జరిగిందని గణతంత్ర […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు అనంతపురం జిల్లా ఉరవకొండలో పర్యటించనున్నారు. వైఎస్సార్ ఆసరా నాలుగో విడత రాష్ట్రస్ధాయి కార్యక్రమాన్ని ప్రారంభించి డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేయనున్న నేపథ్యంలో సీఎం జగన్ పర్యటన సాగనుంది. డ్వాక్రా రుణ మాఫీ చేస్తానని చెప్పి ఆ హామీని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తుంగలో తొక్కారు. దాంతో పొదుపు సంఘాలన్నీ అప్పుల్లో కూరుకుపోయాయి. పొదుపు సంఘాల మహిళలను ఆదుకోవడానికి వారి పేరిట ఉన్న రూ.25,570.80 కోట్ల […]