2014లో నవ్యాంధ్ర ఏర్పడ్డాక ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు తన స్వప్రయోజనాల కోసం చేయని దోపిడీ అంటూ లేదు. హైదరాబాద్ 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉన్న తెలంగాణలో ఎమ్మెల్సీ కొనుగోలు కేసులో ఇరుక్కుని ఉన్నపాటుగా ఆంధ్రలో రాజధాని అవశక్యత ఉన్నట్లు ముందుగానే తనకు కావాల్సిన వారి చేత అమరావతిలో భూములు కొనుగోలు చేపించి తర్వాత అక్కడ రాజధాని ఏర్పాటు చేశాడు. ప్రస్తుత కేసు విషయంకు వస్తే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అధికారాలు మొదట ఒక ప్లాన్ […]
అమరావతి రైతులము అని చెప్పుకుంటూ టిడిపి చేయిస్తున్న ఉద్యమానికి 1500 రోజులు పూర్తయ్యాయని, చారిత్రక ఉద్యమానికి తొలి పుట అమరావతి ఉద్యమమని చెప్పుకుంటున్న రాజధాని రైతుల పోరులో అసలు ఎంతమంది రైతులు ఉన్నారని అడిగిన ప్రశ్నకు మాత్రం ఇప్పటివరకూ సమాధానం లేదు. ఎందుకు పోరు, ఎవరి కోసమీ పోరు అని అడిగినా రాని సమాధానం. రైతులమంటూ చెప్పుకుని చేస్తున్న ఈ పోరులో అమరావతి టు అరసవల్లి యాత్రలో భాగంగా రైతులని వారి ఐడీ కార్డులను చూపించమని అడిగినపుడు […]
టీడీపీ హయాంలో ప్రపంచ స్థాయి రాజధాని కడతానంటూ గుంటూరు జిల్లాలోని ఒక ప్రాంత రైతుల వద్ద 33000 ఎకరాల భూమి సేకరించటంతో పాటు, అక్కడి ప్రభుత్వ భూమి కలుపుకొని 56000 ఎకరాల ప్రాంతానికి అమరావతి అనే పేరు పెట్టిన బాబు అయిదేళ్లలో మూడు తాత్కాలిక భవనాలు, కొన్ని పునాదులు, కొన్ని మొండి గోడలు మాత్రమే కట్టి చేతులెత్తేసాడు కానీ ఈ లోపు అక్కడ చేసిన అక్రమాలు తక్కువేం కాదు. రాజధాని ప్రకటించక ముందే ఇన్సైడర్ ట్రేడింగ్ అక్రమాలకు […]
ఎప్పుడు ఎక్కడ నిర్మించాడో చూపిస్తే పాడు బెట్టారో లేదో తెలుస్తుంది కదా విజయవాడ స్వరాజ్ మైదానంలో 400 కోట్ల ఖర్చుతో 125 అడుగుల విగ్రహంతో అంబేద్కర్ స్మృతివనాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అంబేద్కర్ గారి విగ్రహం ఎత్తు 125 అడుగులు కాగా పెడస్టల్ ఎత్తు 81 అడుగులుంటుంది. మొత్తంగా 206 అడుగుల ఎత్తులో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఠీవిగా నిల్చుని ఉంటుంది. దాదాపు 19 ఎకరాల్లో ఏర్పాటైన స్మృతివనంలో అంబేద్కర్ ఫోటో […]
అరచేతిలో స్వర్గం చూపుతూ ప్రజలని మోసం చేయడంలో చంద్రబాబు నాయుడు మహా సమర్ధుడని జాతీయ స్థాయిలో పేరుంది. ప్రతిపక్షంలో ఉండగా మీకోసం అంటూ నేల పై తిరిగి రైతులు, మహిళలు, యువతకి అనేక హామీలిచ్చి, అధికారం ఛేజిక్కగానే ఆకాశంలో విహరిస్తూ జపాన్, సింగపూర్, జర్మనీ అంటూ పిట్టలదొర కబుర్లు చెప్పడం ఆయనకే సాధ్యం . చంద్రబాబుకు పట్టిన ఈ విదేశీ పిచ్చి ఈనాటిది కాదు 1995 లో ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయిన బాబు […]
[12:50 PM, 12/29/2023] +91 90100 12312: నేడు జగనన్న విద్య దీవెన పథకం నిధులు విడుదలలో భాగంగా భీమవరంలో జరిగిన బహిరంగ సభలో భీమవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గ్రంధి శ్రీనివాస్ పలు కీలక వ్యాఖలు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పిస్తూనే ప్రజలంతా ముఖ్యమంత్రి జగన్ కి అండగా ఉండాలని ఆకాక్షించారు. గ్రంధి శ్రీనివాస్ ఏమన్నారంటే స్వాతంత్రోద్యమ సమయంలో భీమవరం పట్టణం మహాత్మా గాంధీచే రెండో బార్డోలిగా పిలువబడింది. భీమవరంలో గెలిచిన […]
రెండేళ్ల క్రితం న్యాయస్థనం టూ దేవస్థానం అంటూ టీడీపీ ప్రేరేపిత అమరావతి ఉద్యమకారులు తమ పాదయాత్ర దారిలో ఒక్కో నియోజకవర్గానికి 50 లక్షలు చొప్పున చందాలు వసూలు చేశారు . అదే సమయంలో రాయలసీమ వరదలతో కకావికాలం అవుతుంది . అయినా కూడా తమ చందాల దందా ఆపకుండా టీడీపీ ఇంచార్జ్ లని వత్తిడి చేసి మరీ వరద బాధిత జిల్లాల్లో చందాలు వసూలు చేసిన విషయం విదితమే . విపత్కర సమయంలో ఇలా వసూలు చేయడాన్ని […]