అమలాపురం జిల్లాకు అంబేద్కర్ పేరుని జోడిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమలాపురంలో అల్లర్లు జరిగిన విషయం విదితమే. ప్రభుత్వం ప్రతిపాదించిన పేరుకు అభ్యంతరాలు ఉంటే ముప్పై రోజుల్లో తెలుపమనగా, అమలాపురం కేంద్రంగా తీవ్ర ఘర్షణలు చెలరేగాయి. ఈ అల్లర్లలో 312 మందిపై కేసులు నమోదయ్యాయి. కొందరు బెయిల్పై ఉండగా, మరికొందరు ఇప్పటికీ పరారీలో ఉన్నారు. 2022 మే 12 న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓ పధకం ప్రకారం ఘర్షణలు చెలరేగాయి. సాక్షాత్తూ కలెక్టరేట్పై దాడులకు తెగబడి […]