సినీ నటుడు విశాల్ సీఎం జగన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మళ్ళీ సీఎంగా జగన్ వస్తారని విశాల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. తాజాగా విశాల్ నటించిన ‘రత్నం’ మూవీ ప్రచారంలో భాగంగా ఓ మీడియా విలేఖరి అడిగిన ప్రశ్నలకు పలు ఆసక్తికర సమాధానాలు విశాల్ ఇచ్చారు. తాను వైసీపీకి కానీ ఏ పార్టీకి మద్దతు లేదంటూనే సీఎం జగన్ కి అభిమానినని వెల్లడించిన విశాల్ తిరిగి సీఎంగా జగన్ ఎన్నికయ్యే అవకాశం ఉందని స్పష్టం […]
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఈ నెల 23న ప్రోగ్రెస్ రిపోర్టులు జారీ చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ భావించింది. ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ పంపిణీలో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రులతో పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేసింది. ఆ మీటింగ్ ముఖ్య ఉద్దేశం వచ్చే విద్యా సంవత్సరానికి విద్యార్థుల పురోగతి, చదువు, హాజరు శాతం పెంపు తదితర అంశాల పై సమావేశం నిర్వహించి విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం . వైయస్ […]
డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన టిల్లు స్క్వేర్ భారీ కలెక్షన్స్ కొల్లగొట్టిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని సిద్దు జొన్నలగడ్డను స్టార్ గా మార్చి 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన చిత్రంగా టిల్లు స్క్వేర్ నిలిచింది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించారు. కాగా ఈ చిత్రం ప్రస్తుతం ఓటిటి బాట పట్టనున్నట్లు సమాచారం. ఏప్రిల్ 26 నుంచి […]
ఏపీలో ఎన్నికల సమరభేరి నేపథ్యంలో వివిధ పార్టీలన్నీ ప్రచారంలో మునిగితేలుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ప్రజలంతా ఈ బస్సు యాత్రకు బ్రహ్మరథం పడుతున్నారు. కాగా నేడు ఈ బస్సు యాత్రకు బ్రేక్ పడింది. నేడు శ్రీ రామనవమి సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ యాత్రకు విరామం ఇచ్చారు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. నిన్న రాత్రి తణుకు మండలం […]
డిజిటల్ యుగంలో సర్టిఫికెట్లను డిజిటల్ చేసేసింది ప్రభుత్వం. గతంలో విద్యార్థి ఒక స్కూల్ మారాలంటే అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చేది. కానీ ఈ నూతన డిజిటల్ విధానం ద్వారా విద్యార్ధి తాను చదవాలి అనుకున్న పాఠశాలలో పర్మినెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ చెప్తే చాలు ట్రాన్స్ఫర్ కి సంబంధించిన అన్ని వివరాలు ఆ ఐడిలో పొంది పరిచి ఉంటాయి. అప్పుడు విద్యార్థికి ఎటువంటి కష్టం లేకుండా ఉంటుంది. పర్మినెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ ద్వారా 1వ […]
పవన్ కళ్యాణ్ తడిగుడ్డతో గొంతు ఎలా కోస్తారో తనకి బాగా తెలిసివచ్చింది అని తెలిపారు జనసేన మాజీ నేత పోతిన మహేష్ . 2014 నుంచి పార్టీలో కొనసాగితే 2019లో సీట్ కేటాయించారు, ఆ ఎన్నికల్లో ఓటమి పాలు అయినా నేను ఏ పార్టీలోకి వెళ్లలేదని, ఆ ఎన్నికల్లో ఓటమిపాలు చెందిన తర్వాత చాలామంది నాయకులు జనసేనని వీడి ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారు, నేను పవన్ కళ్యాణ్ ని నమ్ముకొని విజయవాడలో పార్టీని బలోపేతం చేస్తే టికెట్ […]
ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో వై యస్ వివేకానంద రెడ్డి మరణ ఉదంతాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకొని తద్వారా కడప ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నా షర్మిలకు మద్దతుగా మాట్లాడుతున్న సునీతకు సమాధానం చెప్తూ కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. షర్మిల, వైయస్ సునీత మధ్య తరచుగా ఎప్పుడు చూసినా వైయస్ వివేకానంద రెడ్డిని హత్య చేసింది అవినాష్ రెడ్డి, వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి అంటూ సభలో చెప్తూ వస్తున్నారు. సునీత […]
ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది.. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలతో ప్రధాన పార్టీలన్నీ మునిగితేలుతున్నాయి. కాగా సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా ప్రజలతో మమేకం అవుతూ ఎన్నికల ప్రచారంలో ముందంజలో ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే ఆయన మాటల్లోనే.. భీమవరం నియోజకవర్గం మీద, పశ్చిమ గోదావరి జిల్లా మీద ప్రత్యేకమైన ప్రేమాభిమానాలు చూపిస్తున్న సీఎం జగన్ గారికి […]
ఏపీ ఎన్నికల రణ క్షేత్రంలో టీడీపీ మరోసారి పొత్తులకు తెర లేపి బీజేపీతో పొత్తు పెట్టుకుంది. కర్నూలులో జరిగిన ముస్లిం మైనారిటీ వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఇలియాస్ ఆధ్వర్యంలో జరిగిన మైనారిటీ మీటింగ్ లో పాల్గొన్న కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంతియాజ్ మాట్లాడుతూ మన రాష్ట్రంలో మైనారిటీలను టీడీపీ కేవలం ఓటు బ్యాంక్ మాదిరిగానే చూసింది. టీడీపీలో మైనారిటీలకు కనీస మంత్రి పదవి ఇవ్వలేదు. పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు. ఆఖరికి ఈరోజు ముస్లింలకు […]
ఎన్నికల ప్రచారంలో నాయకులు మాట్లాడే మాటలు ఆచితూచి మాట్లాడాలి. ఇలాంటి సమయంలో కొంత మంది నాయకులు అత్యుత్యానికి పోయి తమ నోటి దూల మాటలతో కొన్ని వర్గాలను కించ పరిచేలా మాట్లాడుతూ తనకు అలాగే తను ప్రాతినిధ్యం వహించే పార్టీకి తలనొప్పులు తీసుకువస్తున్నారు. అలాంటి సంఘటనే ఒకటి బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగింది. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పి గన్నవరం నియోజకవర్గ పరిధిలోని అయినవిల్లి మండలం లోని ముక్తేశ్వరం మాగపువారిపేటలో జనసేన నాయకులు, జనసేన […]