టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నివాసంలో కూటమి నేతలు సమావేశమయ్యారు, టీడీపీ తరుపున చంద్రబాబు నాయుడు, జన సేన తరుపున అధినేత పవన్ కళ్యాణ్, బిజెపి తరుపున సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, పార్టీ జాతీయ నేతలు అరుణ్ సింగ్ , శ్రీ సిద్ధార్థ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు. వీరి సమావేశం కు ముఖ్య కారణం అనపర్తి, ఉండి, నర్సాపురం, అరకు అసెంబ్లీ నియోజకవర్గలతో పాటు నర్సాపురం ఎంపీ సీట్ల కేటాయింపుల విషయంలో జరుగుతున్న వ్యవహారాలపై […]
2014 లో ప్రతి వర్గానికి ఏదొక హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు, అతని తనయుడు లోకేష్ గెలిచిన తరువాత ఇచ్చిన మేనిఫెస్టోని డిలీట్ చేసుకొని హామీలను గాలికి వదిలేశారు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు సమీపిస్తున్నడంతో నోటికి వచ్చిన హామీని ఇస్తున్నారు. తాజాగా మంగళగిరిలో అధికంగా ఉన్న చేనేతలకు మరోసారి 2014 లో ఇచ్చిన హామీలనే మరోసారి 2024 లో అధికారంలోకి వస్తే ఇస్తామని హామీ ఇస్తున్నారు. చేనేతలకు జీఎస్టీ రద్దు చేస్తాము అని ముడి సరుకు ధరలు […]
టాలీవుడ్ ప్రముఖ నటుడు సాయాజీ షిండే ఛాతీలో తీవ్రమైన నొప్పితో ఆస్పత్రిలో చేరారు. గురువారం ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను మహారాష్ట్రలోని సతారాలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. సాయాజీ షిండే గుండెలో బ్లాక్ ఉన్నట్లు పరీక్షల్లో బయటపడటంతో వెంటనే ఆయనకు ఆంజియోప్లాస్టీ చేశారు. ప్రస్తుతం సాయాజీ షిండే ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సాయాజీ షిండే హృదయంలోని కుడివైపు సిరలు పూర్తిగా మూసుకుపోయాయని ఆంజియోప్లాస్టీ తప్పదని చెప్పడంతో ఆయన చికిత్స […]
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ ఎన్డీయే కూటమి మధ్య మాటల యుద్దం సాగుతోంది. అదే సమయంలో ఎన్డీయే కూటమిని వైసీపీకి ధీటుగా తయారుచేసేందుకు పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నాలపైనా రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. చంద్రబాబుకు ఇష్టం లేకపోయినా బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిదంటూ టీడీపీ నేతలు కూడా అక్కడక్కడా వ్యాఖ్యానిస్తున్నారు. బీజేపీతో పొత్తు కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నాలను ఆ పార్టీ కైకలూరు అభ్యర్ధి, మాజీ […]
టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ ఏప్రిల్ 22న ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్న నేపథ్యంలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ను చేజిక్కించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. టెస్లా కంపెనీకి రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో తగినంత భూమి అందుబాటులో ఉందని తెలియజేసింది. ఒకవేళ టెస్లా ప్రైవేట్ భూమిని కొనుగోలు చేయాలనుకుంటే దానికి కూడా సహకారం అందించనున్నట్లు భరోసా ఇచ్చింది.ఆంధ్రప్రదేశ్లో మ్యాన్యుఫ్యాక్చర్ యూనిట్ నెలకొల్పాలని అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టెస్లాకు రాష్ట్ర […]
మారుతున్న ప్రపంచ అవసరాల కోసం, మెట్రోపాలిటన్ నగరాల్లో ఎదురవుతున్న అధిక జనాభా, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని టైర్ 2 నగరాలలో టెక్ హబ్ ల విస్తరణ అవకాశాలపై నాస్కాం నివేదిక ఇచ్చింది. మెట్రోపాలిటన్ నగరాలతో పోలిస్తే ఈ టైర్ 2 నగరాల్లో ఉన్న అవకాశాల గురించి, ఉత్పత్తి వ్యయం అదుపు గురుంచి ఈ నివేదిక ప్రస్తావించింది. భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న టెక్ హబ్లలో విశాఖపట్నం, తిరుపతి మరియు విజయవాడ వంటి నగరాల్లో మెచ్యూర్ […]
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికలకు తన నామినేషన్ ను ఈ నెల 22న పులివెందులలో తన కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులతో కలిసి దాఖాలు చెయ్యనున్నారు. దీని కోసం ముందు రోజు పులివెందులకు చేరుకుని ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ లో నివాళులు అర్పించనున్నారు. తరువాత తన పులివెందుల క్యాంప్ అఫీస్ లో పులివెందుల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశంలో పాల్గొంటారు. . దానిలో ఈసారి ఎలక్షన్ లో ఎలా ప్రచారం చెయ్యాలో వాటి ప్రణాళికలను […]
ఒక్కోసారి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు నిజాలు చెప్పేస్తారు. మనసులో ఉన్న మాట దాగదు. తాజా ఎన్నికల ప్రచారంలో కూడా తన పాలనలో జరిగిన అక్రమాల గురించి స్వయంగా వెల్లడించారు. ‘2014›– 19 మధ్య ఈ రాష్ట్రంలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. బాదుడే బాదుడు. అవన్నీ మీరు గుర్తు చేసుకోవాలి’ అని సూచించారు. అవన్నీ తలుచుకుంటే మళ్లీ ఓటేయరని తెలిసినా చెప్పాడు. నిజమే బాబు. టీడీపీ హయాంలో 14 నుంచి 19 వరకు ప్రజలు […]
2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సిపి ప్రభుత్వ పాఠశాలల్లో పెను మార్పులే తీసుకొచ్చింది. విద్యా విధానంలో మార్పులు, ప్రభుత్వ పాఠశాలలో విద్యాసంస్కరణలు, నాడు నేడులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో మార్పులు, ఆధునిక క్లాస్ రూమ్ ల ఏర్పాటుతో చాలా మార్పులు తీసుకొచ్చారు. అందులో మొదటగా అంగన్వాడీ కేంద్రాలను ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మార్పు చేశారు. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 55,607 అంగన్వాడీ కేంద్రాలు ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మార్చారు. రాష్ట్రంలో ప్రస్తుతానికి 8 లక్షల మంది చిన్నారులు […]
టీడీపీ నాయకులు తమ సామాజిక వర్గానికి చెందిన ఏరియాలో ఓట్లు అడగవద్దని ఒంగోలు వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు కావ్య ను అడ్డుకొని పరుష పదజాలంతో తిట్టడమే కాకుండా చుట్టూ ఉన్న వైసీపీ కార్యకర్తల మీద దాడులు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆ దాడుల నేపథ్యంలో పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. అందులో భాగంగా ఇద్దరు వైసీపీ కార్యకర్తలను అరెస్టు చేసి స్టేషన్ కు తీసుకెళ్ళారు. ఈ విషయం తెలుసుకున్న బాలినేని […]