రాయల సీమ జిల్లాల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరూ నచ్చలేదని చెప్పే నోటాకు పడే ఓట్ల సంఖ్య పెరుగుతూ పోతుంది . 2014లో జరిగిన శాసనసభ, లోక్ సభ ఎన్నికల్లో ఆ ఓట్ల సంఖ్య 93 వేలు కాగా 2019 ఎన్నికల్లో నోటాకు పడిన ఓట్లు 2.25 లక్లలకు పెరిగింది. అయితే శాసనసభ నియోజకవర్గాల్లో కన్నా పార్లమెంట్ నియోజకవర్గాల్లోనే ఈ పెరుగుదల ఎక్కువగా ఉండటం గమనార్హం. దేశవ్యాప్తంగా మొట్ట మొదటి సరిగా 2011-2013 మధ్యకాలంలో పోటీ చేస్తున్న […]
అమరావతి ఉద్యమం పేరుతో ఈ మధ్యకాలంలో బాగా ప్రచారంలోకి వచ్చిన వ్యక్తి కొలికిపూడి శ్రీనివాస రావు. పాదయాత్ర ఇతరత్రా కార్యక్రమాల ద్వారా పేరు తెచ్చుకున్న కొలికపూడి అమరావతి ఉద్యమంలో కీలకపాత్ర పోషించడమే కాకుండా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం వల్ల అతనికి కాలం కలిసి వచ్చింది. చంద్రబాబు అనుగ్రహం పొందడంతో పాటు రాజకీయ అరంగేట్రానికి దారులు పడ్డాయి. తదితర కారణాలను పరిగణనలోకి తీసుకున్న చంద్రబాబు తిరువూరు నియోజకవర్గం నుంచి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాడు. […]
ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై దాడిని ఎన్నికల సంఘం సీరియస్ తీసుకుంది. ఎన్నికల సమయంలో సీఎం పైనే దాడి జరగటాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటన పైన ప్రాథమిక సమాచారం సేకరించి, పూర్తి నివేదిక ఇవ్వాలని పోలీసు అధికారులను ఆదేశించింది. దాడికి కారకులను తేల్చే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. రాజకీయ ప్రమేయంతో పాటుగా భద్రతా వైఫల్యం ఉందా అనే కోణంలోనూ చర్చ సాగుతోంది. కేంద్రం సైతం ముఖ్యమంత్రి పై దాడి అంశం పైన ఆరా […]
పవన్ కళ్యాణ్ ఎన్నికలు వస్తున్న తరుణంలో కూటమి తరుపున తిరుపతిలో పోటి చేస్తున్న జనసేన అభ్యర్థికి టీడీపీ నుండి సహకారం లభించడం లేదని, శ్రీకాళహస్తిలో పోటిలో వున్న టీడీపీకి జనసేన నుండి సహకారం లభించడం లేదని వారి మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను తొలగించి అందరి మధ్య సయోధ్య కుదర్చాలని పవన్ కళ్యాణ్ నిన్న తిరుపతికి వచ్చారు. ఇక్కడ టీడీపీ నాయకులు కార్యకర్తలతో మాట్లాడుతూ మీరు జనసేనకు ఎందుకు సపోర్ట్ చెయ్యడం లేదు, మీ చంద్రబాబు నాయుడు […]
రెండు రోజుల క్రితం ఇంటర్ ఫలితాలను విడుదల చేసిన ఇంటర్మీడియట్ బోర్డ్, తదుపరి అంశమైన అడ్మిషన్ల ప్రక్రియ వేగవంతం చేసింది. గతం కంటే భిన్నంగా ఇప్పుడు అడ్మిషన్లు ప్రక్రియ జరుగుతుంది. విద్యార్థి విద్యార్థినీలు తాము చదవాలనుకునే కళాశాలలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వం కాలేజీలకి కేటాయించిన సీట్లకి లోబడే అడ్మిషన్లను తీసుకోవాలని బోర్డు స్పష్టం చేసింది. మరి కొద్ది రోజుల్లోనే పదవ తరగతి ఫలితాలను కూడా వెల్లడించే పరిస్థితి ఉన్న నేపథ్యంలో అడ్మిషన్లు ప్రక్రియ వేగవంతం […]
తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి వల్ల ఆరోగ్యకర రాజకీయాలు ఏనాడో పోయాయి. టీడీపీలో హుందానం కరువైంది. పైశాచికానందం పొందడం అధికమైంది. బాబుతో సావాసం చేసేవారు అలాగే తయారయ్యారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని శాశ్వతంగా లేకుండా చేసేందుకు నారా వారు రెండోసారి ప్రయత్నించారు. అయితే ప్రజల ఆశీస్సులతో ఆయన మరోసారి బయటపడ్డారు. కుట్ర చేసింది టీడీపీ, జనసేన కాబట్టే బాధితుడి పట్ల మానత్వం చూపకుండా చుకలనగా మాట్లాడుతున్నాయి. దేశంలో పేరొందిన నేతలు మాత్రం జగన్ త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు. దాడిని […]
చంద్రబాబు నాయుడి సతీమణి భువనేశ్వరి చేపట్టిన రాజకీయ యాత్ర ముగిసింది. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అడ్డంగా దొరికిపోయిన బాబు అరెస్ట్ కావడంతో వందలాంది మంది ప్రాణాలు వదిలారని ఎల్లో గ్యాంగ్ ప్రచారం చేసింది. ఆ సమయంలో రాష్ట్రంలో ఎవరు చనిపోయినా బాబు కోసమేనని ఖాతాలో వేసేసుకున్నారు. అరెస్ట్ను రాజకీయం చేసి లబ్ధి పొందాలని టీడీపీ ప్రయత్నించింది. ఇందులో భాగంగా భువనేశ్వరి గత సంవత్సరం అక్టోబర్ 25వ తేదీన చిత్తూరు జిల్లాలో నిజం గెలవాలి పేరుతో బస్సు యాత్ర […]
సీఎం జగన్ పై విజయవాడ నడిబొడ్డున దాడి చేయడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం సృష్టిస్తోంది. కాగా వైసీపీ శ్రేణులు ఈ దాడి వెనుక చంద్రబాబు హస్తం ఉందని ఆరోపిస్తున్నాయి. కానీ దాడి అనంతరం తమపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో టీడీపీ ఆత్మరక్షణ ధోరణిలో పడిపోయింది. జగన్ తనపై తానే దాడికి వ్యూహం రచించారనే ధోరణిలో టీడీపీ ఆరోపణలు చేయడం ప్రారంభించింది. గతంలో కోడి కత్తి కేసుకు ముడి పెడుతూ సామాజిక మాధ్యమాల్లో ఆరోపణలు చేయడం ప్రారంభించింది. […]
సీఎం జగన్ పై నిన్న రాత్రి విజయవాడ సింగ్ నగర్ లో జరిగిన దాడి కుట్ర కోణం ఏమిటి? ఏ ఆయుధాన్ని వాడుంటారు? ఎక్కడ నుండి ఆపరేట్ చేసి ఉంటారు? వారి వెనుక ఎవరున్నారు అనే పలు సందేహాలు వ్యక్తం అవ్వక మానవు. రాత్రి 8.10 గంటలకు సీఎం వైఎస్ జగన్ విజయవాడ సింగ్ నగర్ డాబా కొట్ల సెంటర్ వద్ద ప్రజలకు అభివాదం చేస్తూ బస్సు పైభాగం లో నిల్చుని ఉండగా అకస్మాత్తుగా బలంగా ఏదో […]
తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి వయసు దృష్ట్యా ఇవే చివరి ఎన్నికలు కావొచ్చు. అందువల్ల సర్వశక్తులు ఒడ్డుతున్నాడు. కుట్రలు, కుతంత్రాలతో ముందుకెళ్తున్నాడు. కానీ ఎక్కడా పాజిటివ్ వైబ్స్ లేవు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పక్కనున్నా ఏమీ ఒరగడం లేదు. దీంతో బాబు సేనాని ద్వారా మెగా ఫ్యామిలీని రంగంలోకి దింపాలని చూస్తున్నాడు. కానీ సాధ్యమయ్యే సూచనలు కనిపించడం లేదు. జూనియర్ ఎన్టీఆర్కు ఇప్పుడు నేషనల్ వైడ్ పాపులారిటీ ఉంది. కానీ లోకేశ్ కోసం అతడిని చంద్రబాబు […]