మేమంతా సిద్ధం తుది సభ – సీఎం జగన్ ఏమన్నారంటే..?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర తుది అంకానికి చేరుకుంది. గత 22 రోజులుగా ప్రజలతో మమేకం అవుతున్న సీఎం జగన్ ప్రచారంలో మిగిలిన పార్టీలతో పోలిస్తే ముందంజలో ఉన్నారని మేమంతా సిద్ధం బస్సు యాత్రకు లభించిన ప్రజాదరణతో తేటతెల్లమైంది. కాగా శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో నిర్వహించిన ఆఖరి బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాల్గొని పలు కీలక వ్యాఖ్యలు చేశారు..ఈ సందర్భంగా సీఎం వైయస్.జగన్ […]