పల్నాడు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల నామినేషన్లలో జనజాతర

ఈ రోజు నరసరావుపేటలో వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పి.అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం జన జాతరను తలపించింది. ముందుగా ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ దంపతులు, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి దంపతులు కోటప్ప కొండ త్రికోటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుండి రామిరెడ్డి నగర్ లోని అభయ ఆంజనేయస్వామి గుడి దగ్గరనుండి భారీ ర్యాలీగా వేలాది మంది […]