సీఎం జగన్‌పై దాడి వెనుక బోండా ఉమా అనుచరులు?

మేమంతా సిద్ధం బస్సుయాత్రలో భాగంగా విజయవాడ చేరుకున్న సీఎం జగన్‌పై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఆయన ఎడమ కంటి పై భాగంలో కనుబొమ్మ పైన గాయం కావడంతో రెండు కుట్లు పడ్డాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం చెలరేగింది. సీఎం జగన్‌పై దాడి జరగడంపై రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. దాడికి పాల్పడ్డ వారిని గుర్తించే పనిలో పోలీస్ శాఖ నిమగ్నమైంది. జగన్‌పై దాడి జరిగిన ప్రదేశంలోని సెల్ లొకేషన్ టవర్ పరిధిలోని ఫోన్ కాల్స్ పై […]