ప్రజలను ఏమార్చడంలో ఎల్లో మీడియాది అందె వేసిన చేయి. జరిగిన సంఘటన ఇంకోటైతే వేరేది చూపించి నమ్మించే ప్రయత్నం చేస్తుంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి అరెస్ట్పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ సీరియస్ అయ్యారని ఓ ఎల్లో ఛానల్లో డిబేట్ పెట్టి నవ్వులపాలయ్యారు. ఎన్నికల మీటింగ్కు వస్తే ఇదెప్పుడు జరిగిందా అని మూడు పార్టీల శ్రేణులే ఆశ్చర్యపోతున్నాయి. ప్రజాగళం సభకు ప్రధాని మోదీ వచ్చారు. తక్కువ సమయమే ఉన్నారు. ఈ గ్యాప్లోనే చంద్రబాబు తన నటనా కౌసల్యాన్ని ప్రదర్శించారు. […]